సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురప
లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
సింగరేణి ప్రైవేటీకరణపై భగ్గుమన్న బొగ్గుబాయి నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆందోళన గనులు, ఓపెన్కాస్టులు, డిపార్ట్మెంట్లపై గర్జించిన కార్మికలోకం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల�
MLC Kavitha | సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. స
Singareni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
మోదీ దోస్తులకు అప్పగించే కుయుక్తులు బొగ్గు బావి నుంచి ఢిల్లీ దాకా పోరాటం కార్మిక సంఘాలు కలిసి రావాలి మీడియాతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్ హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ కొంగు బంగారం స
Singareni | సింగరేణి (Singareni) సీఎండీ శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం
మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్
సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్న�
సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు సింగరేణి శతవార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదం హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సింగరేణి కాలరీస్ నిర�
అందజేసిన కేంద్ర మంత్రి పాండే హర్షం వ్యక్తం చేసిన సంస్థ సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వెలుగుల రేణి సింగరేణికి ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) ఇండియా అందజేస�