హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడురోజుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి వ
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి నిర్మించి, విజయవంతంగా నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్లకు జాతీయ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, సోలార్ క్వార్టర్ సంస్థలు అందజేసే సోలార్ ఎక్సలెన్స�
Singareni | బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సింగరేణి సమ్మె మూడోరోజుకు చేరింది. సిగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల
భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు �
72 గంటల సమ్మెలో మొదటి రోజు సంపూర్ణ మద్దతు తెలిపిన కార్మికులు స్వచ్ఛందంగా విధులకు దూరం అత్యవసర సేవలకే పరిమితం నిలిచిన 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఖమ్మం/హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భ�
సమ్మె సఫలం | కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని టీబీజీకేఎస్ యూనియన్తో పాటు ఐదు జాతీయ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం �
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.
4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ నేటినుంచి కోల్బెల్ట్ వ్యాప్తంగా సమ్మె టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఆందోళనలు హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణిలో సమ్�
సింగరేణి బొగ్గు బ్లాకులపై కేంద్రానికి సీఎం డిమాండ్ ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ
కాంట్రాక్టు కార్మికుడు మృతి | సింగరేణి సంస్థ ఆర్.జి త్రీ పరిధి ఓసిపి- 2 ఓబీలో కార్మికుడిగా పనిచేస్తున్న రామగిరి మండలం నాగపల్లికి చెందిన వేగోలపు సారయ్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడ.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల (సీహెచ్సీ) వద్ద బొగ్గు రవాణా బిల్లుల జారీ ప్రక్రియను సరళతరం చేసేందుకు సింగరేణి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఎస్ఏపీ ద�
Singareni | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ�