సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్హిల్స్ సింగరేణి భవన్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, ఉపాధ్యక్షుడు వేముల మారయ్య తదితరులు.