శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు
Protest | ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తగలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ
కనీస సౌకర్యాలు కల్పించే వరకు ధర్నాను విరమించేది లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంల
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సోమవారం నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో ప్రచారంలో భాగంగా ‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రజలకు మేలు జరిగింది.. పట్టుచీరలను పోల
ఇండ్ల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి ఆదివారం ప్రచారానికి వచ్చిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని గృహలక్ష్మి లబ్ధిదారులు నిలదీశారు.
ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీ-సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని తొగర్రాయి గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తోగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెం�
తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్�
Labour Laws: కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్సభలో కొత్త లేబర్ చట్టాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్
వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనడం లేదని ఆగ్రహించారు. ఈ మేరకు పోరండ్లలో ధర్నా చేశారు. అ నంతరం సొసైటీ �
యాభై ఏండ్ల క్రితం దళితుల ఉపాధి కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం గుంజుకునే కుట్రలు చేస్తున్నదని, ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగ�
Farmer Plants Rs 500 Notes | ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్