వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తున్నది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అందించాలని కోరుతూ మాజీ సర్పంచ్ నెహ్రూ నాయక్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం గ్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ జాయింట్ యాక్షన్, సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ కలెక
ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ)లోని పత్తి యార్డు వద్ద దూదిపూల రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు మంగళవారం ధర్నాకు ది�
ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్న పట్టించుకోవడం లేదంటూ బీటీఎన్జీవో ఉద్యోగ సంఘం ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్ష మంగళవారానికి 126వ రోజుకు చేరుకుంది. తమకు కేటాయ�
Hanumakonda | పాఠశాల ముందు మద్యం షాపు వద్దంటూ కాలనీవాసులు రోడ్డెక్కారు. హనుమకొండ యాదవనగర్ మూలమలుపు వద్ద నూతనంగా వైన్షాపు ఏర్పాటు చేస్తుండడంతో కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ప్లకార్డులతో నిరసన చేపట్ట
విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్య ఆరోపణలు ఖండిస్తూ విద్యార్థి సంఘాలు, సాలర్స్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన