హైదరాబాద్ నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలకపాత్రను పోషించే కేబీఆర్ పార్క్.. కాంగ్రెస్ చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టుతో నగర లంగ్ స్పేస్ను లూటీ చేస్తోంది. జాతీయ పార్కు చుట్టూ భారీ ఫ్లైఓవర్�
వర్షానికి మక్కలు తడిసి తాము ఆగమవుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
కేబీఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం ‘సేవ్ కేబీఆర్' పేరుతో వందలాదిమంది పర్యావరణ ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించార�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
Telangana activists | అమరవీరులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు గాంధీభవన్ ముం
ప్రభుత్వ ఉద్యోగులు..కర్తవ్య నిర్వహణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తుంటారు. చాలామంది సాయంత్రం ఎన్నింటికి ఇంటికి చేరుకుంటారో తెలియదు.
చెన్నూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్-2లో లోన్ కోసం తనఖా పెట్టిన బంగారం తమకు ఎప్పుడిస్తరని అధికారులను బాధితులు ప్రశ్నించారు. ఈ మేరకు బాధితులు చెన్నూర్లోని ఎస్బీఐ బ్రాంచ్ 2లో సోమవారం ఆందోళన
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తోపాటు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు న్యాయం చేయడం లేదని వారి తీరుపై మహిళ రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Auto Drivers Strike | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఆటో డ్రైవర్లు ఆంద�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�