రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్
పోలీస్ విభాగంలో ఐదు వేల పోస్టుల స్థానంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పోలీస్ నిరుద్యోగులు .. శనివారం మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం స్�
PDSU | కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల కుదింపునకు నిరసనగా ఈనెల 15న ధర్నాను విజయవంతం చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పిలుపునిచ్చారు.
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్ర�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.
అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న సిద్ధాపూర్లో కాలుష్యాన్ని నింపే డంపింగ్ యార్డు వద్దే..వద్దని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ అన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక ఉద�
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా, ఇతర డిమాండ్లతో శనివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తాము నిర్వహించిన ఆందోళన కేవలం ట్రైలర్ మాత్రమేనని, మంత్రి దిగేపోయే వరకు ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్ట�
రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగులు మేనెల పెన్షన్ జమ కాకపోవడంతో కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగిం�
మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డి