Tandur | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చర
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి �
వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఛార్జీలు చిన్న నిర్మాతలకు భారంగా మారాయని, వాటిని తగ్గించాలని కోరుతూ నిర్మాత ఆర్.కె.గౌడ్, ‘దీక్ష’ మూవీ టీమ్ సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు.
Unemployees | రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ�
గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో తమ కాలనీలో చేపట్టాల్సిన 30 ఫీట్ల రోడ్డు నిర్మాణపనులు నిలిచిపోయాయని కైలాశ్హిల్స్ కాలనీవాసులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువుర�
Lambadi Leaders | బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని.. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పుల దండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర
బోధన్ పట్టణంలోని మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై ముడు నెలలు గడుస్తున్నా సమావేశం నిర్వహించడం లేదని బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణల
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చే స్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేడు డీఈవో ఆఫీస్ల వద్ద నిరసన చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యా�
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు.
తిరుమలగిరి మండలంలోని 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం తిరుమలగిర�
న్యాయవాదులుగా తమ పేర్లు ఎన్రోల్ చేసుకున్న న్యాయవాదులందరికీ హెల్త్కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాస్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు.
మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఐటీయూ యూనియన్ అధ్యక్షుడుడు మసూద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 �