Gen Alpha students protest | టీచర్ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలంటూ ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులు నిరసనబాట పట్టారు. రోడ్డును దిగ్బంధించారు. ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనం ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిప�
Nizam Students | విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్న�
ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్
Unemployees | నిరుద్యోగులు తాజాగా మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో నీటి కుంటలో కుర్చోని బీఆర్ఎస్కు చెందిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ నిరసన తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. �
19వేల పోలీస్ ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇందిరాపార్క్ రోడ్డుపై బైఠాయించి �
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర
Opposition MPs Protest | అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా నిరసన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద�