BRS | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై గులాబీ దండు నిరసన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీసింది. అదాలత్ జంక్షన్లో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు వినయ్భాస్కర్ను
Secretariat Employees | సెక్రటేరియట్ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా �
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన �
ఖమ్మం జిల్లా చింతకానిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారకు నిరసన సెగ తగిలింది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పెద్దఎత్తున రోడ్డుప�
కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయని.. రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పె
అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర�
ఎన్నికల హామీలు, అంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలని, పెండింగ్ దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో ధర్మపురి వద్ద గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం�
ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా సరిపడా నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట తాడూరుతోపాట
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాటపట్టారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని హెజోలో రసాయ న పరిశ్రమ సీ-బ్లాక్లో శుక్రవారం నైట్ షిఫ్ట్లో 18 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
Harish Rao | నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే. ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు నాకు బాగా తెలుసు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో నిరుపేద విద్య
నల్లగొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోటగిరి శ్రీ వేద హై స్కూల్ కరస్పాండెంట్ తేళ�
Naga protest turns violent | మణిపూర్లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.