యూరియా యాప్ ఎత్తేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతు వేదిక వద్ద యూరియా యాప్ ను ఎత్తివేయాలని కోరుతూ దశరథ�
‘ఇప్పటికే మాలో చాలామంది చనిపోయారు. అనారోగ్యాల బారిన పడి ఎందరో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మేము బతికుండగానే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే ఉన్నన్ని రోజులైనా జీవితాన్ని కొంత సంతో షంగా గడుపుతాం’
man beaten to death | ఒక వ్యక్తి ఇటీవల భూమిని అమ్మాడు. వారి నుంచి డబ్బు తీసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడ్ని అడ్డుకున్నారు. తీవ్రంగా కొట్టి చంపారు. అతడి వద్ద ఉన్న డబ్బు కూడా మా�
యూరియా యాప్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను సోమవారం జైపూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఓ యువకుడు చెంప దెబ్బ కొట్టాడు. దీప్కే మద్దతుదారులు వెంటనే అతడిపై దాడి చేశారు.
రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్
పోలీస్ విభాగంలో ఐదు వేల పోస్టుల స్థానంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పోలీస్ నిరుద్యోగులు .. శనివారం మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం స్�
PDSU | కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల కుదింపునకు నిరసనగా ఈనెల 15న ధర్నాను విజయవంతం చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పిలుపునిచ్చారు.
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్ర�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.