దేశం, రాష్ట్రంలో రైతాంగం ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ నిర్�
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
పంట కోసి నలభై రోజులు దాటిపాయే.. కల్లాల నుంచి వడ్లు కదులుతనే లేవు.. లారీలు రాకపోతే, ధాన్యం పోకపోతే పురుగుల మందు తాగి సచ్చిపోవుడు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మంగళ
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది.
: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్ల
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు,