జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయా
ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుండడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ కలెక్టరేట్ �
Komatireddy Venkatreddy | నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకుని 97 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని విద్యార్థులు వేడుకున్నప్ప�
Polytechnic students | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
Tejashwi Yadav detained | నీట్ లీక్ వివాదంపై బీహార్లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ‘రాజ్ భవన్ మార్చ్’కు ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆ పార్టీ నేత తేజస్వీ యా
Disciplinary Action | కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Polytechnic students | స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్(Shakti Scheme), జీవో-97పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'శక్తి' స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి �