పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు.
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�
పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు.
మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన 33 జీవోని అమలు చేయకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
Protest | బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ (Parliament) ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) ఆందోళనకు దిగింది.
Villagers protest | ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామస్థులు విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు.