పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు విద్యార్థుల ఫీజు రీయిబంర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్త�
India Vs Pakistan : సూర్యకుమార్ యాదవ్ బృందం.. పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. దుబాయ్లో జరిగిన సంఘటన పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తం చేసింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ముందు తన న
కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవి సీనియర్లకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి కేటాయించారంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఆదివారం ఆందోళనకు దిగ�
‘రాష్ట్రంలో ఉన్నరా? కేంద్రంలో ఉన్నరా?’ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన ఎద్దేవా ఇది! రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య విసుర్లు, చతుర్లు సహజమే కానీ, తమ బాధ్య
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�
ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
‘గత ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను తెరపైకి తెచ్చి డిక్లరేషన్లోని ఇతర వాగ్దానాలను విస్మర�
Protest | మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.
Dandora leader protest | రోడ్డుపై వెళితే అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాను. అయినా గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్ విఫలం చెందింది. దీనికి జరిమానగా తనకు ఏమి చెల్లిస్తారంటూ దండోరా నాయకుడు రోడ్డ�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు పాటించకుండా రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకుల వద్ద ఇష్టారాజ్యంగా జరిమానాలు వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల మరమ్మత్తులు మాత్రం చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ, నగరంలోని ఓ సామాజిక కార్యకర్త బుధవారం �
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�