TISS postpones convocation | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్ 2న జరుగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఆకస్మికంగా వాయిదా వేసింది.
Opposition protest | అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు.
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జెన్-జీ చేసిన ఆందోళన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ పలు రంగాల వారిలో చైతన్య జ్వాలను రగిలించింది.
Protests | బైపీసీ సెకండియర్ విద్యార్థి మృతి కి కారణమైన లెక్చరర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీఏ క
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు అప్పగించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో
Auto Driver | నువ్వు రాష్ట్రానికి సీఎం. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12 వేలు ఇస్తా అన్నవ్. ఫ్రీ బస్ పెట్టినవ్. అది మాకు శాపమైంది. అయినా కూడా మా జీవనోపాధి మేం ఎలాగోలా చూసుకుంటున్నం. ఆదాయం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అడగ
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా మత్స్యకారులపై దాడి చేసిన నాగర్కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రామ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్న�
Protest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13వ రోజైన గురువారం తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల నిరసన కొనసాగింది.
Srinivas Goud | నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు , పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి�