గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయ
MGR's Statue Vandalised | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురంలో ఈ సంఘటన �
‘అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నరు. ఇక సహించేది లేదని’ అంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూడేనికి చెందిన ఆదివాసీ నాయక్పోడ్ గిరిజనులు స�
RJD workers storm Lalu's home | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మఖ్దూంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీష్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశా�
‘ఎవర్ విక్టోరియస్ పోలీస్' ఇది వరంగల్ పోలీసులు తమకు తాము సృష్టించుకున్న నినాదం. కొంతమంది పో లీసుల అతి, అత్యుత్సాహం వల్ల అది మసకబారుతున్నది. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీస్ ట్యాగ్లైన్ కాస్త ‘లీడర్ ఫ్రెం
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు యూరప్లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందిన వలసదారులక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడాన్ని ఖండిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్�
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నిరసన సెగ తగిలింది. రాయిపాడుకు చెందిన రైతు ఊకె నాగేశ్వరరావు టేకులపల్లి మండలం మురళిపాడు బీట్లో 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.
గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.
దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ భగ్గుమంది.
Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
నిజామాబాద్ జిల్లా కోటగిరి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కోటగిరి లో సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక అంబేద్కర్ వి�