Protest | మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.
Dandora leader protest | రోడ్డుపై వెళితే అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాను. అయినా గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్ విఫలం చెందింది. దీనికి జరిమానగా తనకు ఏమి చెల్లిస్తారంటూ దండోరా నాయకుడు రోడ్డ�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు పాటించకుండా రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకుల వద్ద ఇష్టారాజ్యంగా జరిమానాలు వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల మరమ్మత్తులు మాత్రం చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ, నగరంలోని ఓ సామాజిక కార్యకర్త బుధవారం �
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్�
బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తా
యూరియా కొరతపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు.
పాఠశాల సమయం వేళలో సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు (Students) ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్కూల్ టైమింగ్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్ డీలర్లతో వెట్టి చాకిరి చేపించుకుంటున్నాయని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల అధ్యక్షుడు ధరావత్ భద్రు నాయక్ విమర్శించారు.