పంట కోసి నలభై రోజులు దాటిపాయే.. కల్లాల నుంచి వడ్లు కదులుతనే లేవు.. లారీలు రాకపోతే, ధాన్యం పోకపోతే పురుగుల మందు తాగి సచ్చిపోవుడు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మంగళ
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది.
: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్ల
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు,
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -సిద్దిపేట రోడ్డు పై రైతులు బైఠాయించి వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని బుధవారం ధర్నా చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఏండ్ల నాటి వృక్షజాలాన్ని తొలగించి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేసే హెచ్సిటీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని సేవ్ కేబీఆర్�
ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి మండలం రాజాపేట రైతు లు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వనపర్తి-కొత్తకోట రహదారిపై అన్నదాతలు ధాన్యం బస్తాలతో వాహనాలను అడ్డం పెట్టి ఆందోళన దిగారు. 45రోజులుగా ధాన్యం క�
Farmers Protest | నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి సోమవారం గజ్వేల్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైత�
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద�