కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక(ఒక్కరోజు) సమ్మె రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో సీఐటీయూ, బీఆర్టీయూ ట్రేడ్ యూనిట్స్ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా మండలంలో ఆశా, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ, హమాలీ కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి చిగురుమామిడి
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
గోపన్పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (బీటీన్జీవోస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం బుధవారంతో 211వ రోజుకు చేరుకుంది. బీటీఎన్జీవోలకు చెందిన భూములను ప్రభుత్వం తి
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇంజినీరింగ్
ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించార�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసి శునకానందం పొందాల చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చేపుతారని ఏఎంసీ మాజీ చైర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.