ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్పై కేంద్రం రోజుకు రూ.50 జరిమానా విధింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, జీపు వాహన యూనియన్ల డ్రైవర్లు సోమవారం ఆందోళన బాటపట్టారు
శ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని ప్రధాని మోదీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు బీజేపీ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పండిట్ల సంక్షేమం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ�
ఢిల్లీలోని షాహీన్బాగ్లో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతంలోకి రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలు సహా వందలాది �
MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (MP Aravind )పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
చెన్నై: దక్షిణ రైల్వేలో పరిధిలోని రైల్వే పోస్టులకు సంబంధించిన పరీక్షలను స్థానికంగా నిర్వహించకుండా ఉత్తర భారతదేశంలో నిర్వహించడంపై తమిళనాడుకు చెందిన థాంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టీపీడీకే) కార్యకర్తలు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
లక్నో: ఒక ఆలయానికి రైల్వే శాఖ నోటీసులు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించినట్లు ఆరోపించింది. దీంతో హిందూ సంఘాలు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�