రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశా�
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
జవహర్నగర్లో డంపింగ్ యార్డు ఎత్తివేయాలనే డిమాండ్తో డంపింగ్యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ మేక లలితాయాద్ ఆధ్వర్యంలో జవహర్నగర్ రాజీవ్గాంధీనగర్లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ముఖ�
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
బహదూర్గూడలోని భూముల చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు అడ్డుకున్నారు. బహదూర్గూడలో 650 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినట్లు పేర్కొంటున్న అధికారులు.. మిగతా భూములు నిజమైన �
Datia Bypoll | మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ సీనియర్ నేతకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రహదారిని దిగ్బంధించడంతోపాటు పోలీ
రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురు�
Labourers Protest | నెలలు గడుస్తున్నా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార�
E20 petrol : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రో�
Tandur | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చర
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి �
వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఛార్జీలు చిన్న నిర్మాతలకు భారంగా మారాయని, వాటిని తగ్గించాలని కోరుతూ నిర్మాత ఆర్.కె.గౌడ్, ‘దీక్ష’ మూవీ టీమ్ సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు.