గొల్లపల్లి-చీర్కపల్లి నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ ప్రతిపాదిత ప్రాంత సమీప గ్రామాల రైతులు పట్టు వదలని విక్రమార్కుడిలా 49రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఆరు గ్రామా ల ప్రజలు తీ�
కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కరీంనగర్ వేదికగా ఉద్యమిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇస్�
Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక(ఒక్కరోజు) సమ్మె రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో సీఐటీయూ, బీఆర్టీయూ ట్రేడ్ యూనిట్స్ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా మండలంలో ఆశా, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ, హమాలీ కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి చిగురుమామిడి
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
గోపన్పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (బీటీన్జీవోస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం బుధవారంతో 211వ రోజుకు చేరుకుంది. బీటీఎన్జీవోలకు చెందిన భూములను ప్రభుత్వం తి
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇంజినీరింగ్
ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించార�