కొల్లాపూర్ పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ బాధిత కుటుంబం చంటి పిల్లలతో కలిసి శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. బాధిత కుటుంబం ధర్నా చేస్తున్న క్రమంలోనే �
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పెంచ�
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తె
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివ
woman climbs tower | ఒక జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్తోపాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కోర్టుకు తరలిస్తుండగా ఆ య
నిజామాబాద్ జిల్లా పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డోలి గ్రామంలో గల విక్రయ కేంద్రానికి రైతుల తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమకు అవసరం లేని నానో యూరియా లిక�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెలరోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్�
BRS Councilors | గద్వాల మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని కమిషనర్ను నిలదీసిన 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల పై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
పెండింగ్లో ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో మంగళవారం నిరసన తెలిపారు.
హైదరాబాద్ నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలకపాత్రను పోషించే కేబీఆర్ పార్క్.. కాంగ్రెస్ చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టుతో నగర లంగ్ స్పేస్ను లూటీ చేస్తోంది. జాతీయ పార్కు చుట్టూ భారీ ఫ్లైఓవర్�
వర్షానికి మక్కలు తడిసి తాము ఆగమవుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.