తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు.
ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సీట్ అధికారులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విచారణలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆ�
MLA Sunitha lakshma reddy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
తాండూర్ గ్రామ శివారులో తాము ఆరేళ్లుగా కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబాలన�
హుజురాబాద్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.
దక్షిణ డిస్కంలో జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 21 యూనియన్లతో కూడిన రెండు జేఏసీలు పోరుబాట పట్టాయి. సుమారు ఆరువేల మంది ఉద్యోగులు ఆందోళనకు దిగడానికి సిద్ధమయ్యారు. �
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల�
దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాల ప్రాంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను దళిత ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు 14 శాతం రిజర్వేషన్ల�