రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
ఒకే టీచర్తో చదువులు సాగడం లేదని ఓ తండా పంచాయతీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడికి తాళం ఇంకో టీచర్ వచ్చే వరకు అలాగే ఉండాలని తండా వాసులు నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనా
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�
యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు.
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�