వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జగిత్యాల అర్బన్ పరిధిలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిచిపోయి ఉన్న దాదాపు వంద ఇండ్లను జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.
ప్రతినెల వేతనాలు చెల్లించాలని, ఇప్పటికే మూడునెలలు వేతనాలు పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆందోళన బాట పట్టారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ బాధ్యతలను అప్పగించడాన్ని వ్�
Trainee Woman Constables Protest | పోలీస్ శిక్షణా కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, బాత్రూమ్ ఏరియాలో కెమెరాలు ఏర్పాటు చేయడంపై ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రం బయట నిరసన తెలిపారు. బహిరంగ ప్రద
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు మంగళవారం కూడా ఉభయ సభలలో విపక్ష సభ్యుల నిరసనలతో రభస కొనసాగింది. బీహార్లో ఓటరు జాబితా సవరణ, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆకస�
తాంసి మండలంలోని పొన్నారి గ్రామం నీటి కొరతతో అల్లాడుతోంది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడం�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
హాస్టల్ ఫీజులు కట్టించుకొని 20 రోజులుగా హాస్టల్ మూసివేయడానికి నిరసిస్తూ బషీర్బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై కళాశాల విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.