CPM Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతున్నదని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నగరానికి జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు, తెలంగాణ వాటా, తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సర�
30 రోజులు పని కల్పించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పీస్ రేట్ మీటర్ రీడింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించా�
విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదా న్ భూముల్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బస్టాండ్ సెంటర్లో ఖమ్మం-వరంగల్ నేషనల్ హై
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు �
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త, బీఆర్ఎస్ నాయకుడు నాయిని సతీశ్ గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి న�
Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన సందర్భంగా కేరళ మంత్రిపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఆమె గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ దాడిని ఖండించారు. దుర్మార్గపు రాజకీయాలక�
ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతుల�
జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులకు గొడ్డలిపెట్టులా మారిన 252 జీవో ను రద్దు చేస్తూ పాత జీవో ప్రకారమే అక్రిడిటేషన్ కార్డు లు ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో �