ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. భావిభారత పౌరులను తయార
Protest | ‘ఫ్యూచర్ సిటీ నిర్మాణం తర్వాత చేసుకోవచ్చు ముందు మాకు రోడ్డు వేయండి’ అంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ అపర్ణహిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల నివాసితులు శనివారం రోడ్డెక్కారు. మా �
BCs Protest | రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల తో నిరసన తెలిపారు.
Protest Outside Delhi High Court | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజ�
Unnao Rape Case | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి అయిన కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి ఢిల్లీలో నిరసనకు ప్రయత్నించారు. �
సామాన్యులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న పోలీసులు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ ప్
హయత్నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు తక్షణమే నిర్మించాలని పలు కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా న
హిందువైన దీపూ చంద్ర దాస్ను గత వారం బంగ్లాదేశ్లోని మిస్మెన్సింగ్లో ఇస్లామిస్ట్ మూకలు దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
Hayath Nagar | Hayath Nagar | హైదరాబాద్లోని హయత్నగర్లో విజయవాడ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక్కడ తరచూ రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారా? మృత్యు మార్గామా అని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.