రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
ఉన్న ఇంటిని కూతురి పేరు మీద గిప్ట్ డీడ్ చేసిన తండ్రి, తనను పట్టించుకోనందున ఆ ఇంటిని తనకు దక్కేలా చూడాలని కోరుతూ ఓ కొడుకు ఆర్డీఓ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని స�
విద్యార్థులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. బూతులు తిడుతూ.. ఇబ్బంది పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల త�
ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో విద్యుత్ హై టెన్షన్ వైర్ల కారణంగా మరణించిన ముత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- మహబూబాద్ జాతీయ రహదారిపై కస్నా తండవాసులు ధర్నాకు దిగారు.
Protest | తమిళనాడు (Tamil Nadu) కస్టోడియల్ డెత్ (Custodial death) ను ఖండిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. విజయ్ సమక్షంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమ�
Jal Samadhi Protest | ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి�
Asha workers | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.
General Strike | పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దామరగిద్ద , మాగనూర్ లో విజయవంతమైంది.
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
Current Privatization | విద్యుత్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలకు, రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు విద్యుత్ అందని వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేష్ కు విన
మంచిర్యా ల జిల్లా చెన్నూర్కు చెందిన కుడికాల మధుకర్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తూ..మరొకరిని పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మధూకర్ నివాసానికి వచ్చిన సౌమ్య అనే మహిళ మహిళా సంఘాల ఆధ్�