ద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని sfi, kvps నాయకులు డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లిన మునీర్కు సొంత దేశీయుల నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది.
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
సింగరేణి సంస్థ ఓసీపీ కోసం తమ భూములను త్యాగం చేశామని, తమకు ఉపాధి హామి పని తప్ప ఏమీ దిక్కు లేదని, తమ ఊరును కార్పొరేషన్లో కలపొద్దని లింగాపూర్ గ్రామ మహిళలు డిమాండ్ చేశారు.
స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Narsapur | స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గతంలో మూడు బస్సులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బస్సు కూడా నడపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బ�
య్యారం చెరువు కాలువల శాశ్వత మర్మతు పనులు వెంటనే చేపట్టాలని, బయ్యారం చెరువుకు గోదావరి జలాల నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) నిడమోక్రసీ, సీపీఎం,సీపీఐ, సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో బయ్యారం
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన
లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ