Narsapur | స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గతంలో మూడు బస్సులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బస్సు కూడా నడపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బ�
య్యారం చెరువు కాలువల శాశ్వత మర్మతు పనులు వెంటనే చేపట్టాలని, బయ్యారం చెరువుకు గోదావరి జలాల నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) నిడమోక్రసీ, సీపీఎం,సీపీఐ, సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో బయ్యారం
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన
లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ
ఇథనాల్ కంపె నీ యాజమాన్యంతో కుమ్మక్కై రైతులపై దండయాత్ర చేయడంతోపాటు కేసులు పెట్టి రిమాండ్కు తరలించినా ఇథనాల్ కంపెనీ పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించేందుకు 12 గ్రామాల రైతులు పక్కా ప్రణాళికతో ము�
Mother Dairy | మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర
హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటిలోపలికి వెళ్లారు. తమక�
Farmers Protest | కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చెపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో ప
Seed cotton farmers | విత్తన పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ (Ranjith Kumar) ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని తెలిపారు.