Jal Samadhi Protest | ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి�
Asha workers | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.
General Strike | పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దామరగిద్ద , మాగనూర్ లో విజయవంతమైంది.
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
Current Privatization | విద్యుత్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలకు, రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు విద్యుత్ అందని వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేష్ కు విన
మంచిర్యా ల జిల్లా చెన్నూర్కు చెందిన కుడికాల మధుకర్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తూ..మరొకరిని పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మధూకర్ నివాసానికి వచ్చిన సౌమ్య అనే మహిళ మహిళా సంఘాల ఆధ్�
రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న మహిళా కార్మికులను సూటిపోటీ మాటలతో వేధిస్తున్న సూపర్వైజర్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ డిమాండ్ చేశా
Building Owners | రోడ్డు విస్తరణ వల్ల తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలు కూలిపోతున్నాయని భవనాల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భవనాల యాజమానులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
Palm Trees | సర్వే నంబర్ 311,312,313,324,324,326పి,327లలో వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భూమిలోని 85 తాటి చెట్లను ఎలాంటి సమాచారం లేకుండా వెంచర్ నిర్వాహకులు తొలగించడంతో దాదాపు రెండు వందల మంది గౌడ సంఘం సభ్యులు వెంచ�
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ఇసుక పంచాయితీ కొనసాగుతున్నది. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదంతో పెద్దవాగు అట్టుడుకుతున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభు త్వ పనుల పేరిట �
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగమైన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మహిళా కార్మికులు మెట్పల్లి సమీపంలోని సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయ
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�