బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగమైన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మహిళా కార్మికులు మెట్పల్లి సమీపంలోని సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయ
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�
Protest | ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు (Mid day Meals) చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అ
నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
పదిరోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా ఇబ్బందిపడుతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల, నర్సింగాపురం గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు.
కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
Revanth Reddy | గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
Yadav community | తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేస�
పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం
వేములవాడలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు బార్ అస�
నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో యూఎస్ కాన్సులేట్ వద్ద వివిధ వామపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధ వైఖరిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నేతలు ప్ల�
Farmers | పొద్దు తిరుగుడు సెంటర్ను ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసే దాకా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను సృష్టించిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన