సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులోని ప్రదాన రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, వెంటనే ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకుపెంబట్ల-కోనాప
గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని పంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని చావటి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సెస్ పరిధిలోని అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన విధుల బహిష్కరణ మూడో రోజుకు చేరింది. సహకార విద్య�
గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, గ్రామస్తులు ఏకమై తమకు తాగునీరు రావడం లేదంటూ నిరసన గళమెత్తారు.
Protest | కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిస్కరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి డిమాండ్ చేశారు.
CPM Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతున్నదని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.