మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టరావుపల్లిలో నిరసన సెగ తగిలింది. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్తున్న సమయంలో స్థానిక మహిళలు �
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
కార్మికుల హక్కులను కాలరాసేలా కేం ద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సం స్థల�
Labor Code | కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూమంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం డిమాండ్ చేశారు.
Dumping Yard | డంపింగ్ యార్డు నిర్మాణం జరిగితే సిర్సపల్లి ప్రాంతంలో వాతావరణ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానిక�
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం ఇవ్వలేదంటూ ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు.
ASHA Workers Protest | కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు.
Student Suicide | చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
BRS | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఎల్పీజీ ఆటో గ్యాస్ కొరతను తీర్చాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో ఎల్పీజీ కొరత పట్ల కేం
Illegal Arrests | పట్టణంలో మూడు రోజుల క్రితం అక్షర స్కూల్లో మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యంపై ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ గురువారం పోలీసు స్టేషన్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహి�
వారంతా దివ్యాంగులు. కాయకష్టం చేయలేనప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చేయూతతో ఆత్మగౌరవంతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కానీ, కనికరంలేని కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం వారినీ వదలట్లేదు. ఎలాం�