జీహెచ్ఎంసీలో ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆందోళన బాట పట్టారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ బాధ్యతలను అప్పగించడాన్ని వ్�
Trainee Woman Constables Protest | పోలీస్ శిక్షణా కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, బాత్రూమ్ ఏరియాలో కెమెరాలు ఏర్పాటు చేయడంపై ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రం బయట నిరసన తెలిపారు. బహిరంగ ప్రద
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు మంగళవారం కూడా ఉభయ సభలలో విపక్ష సభ్యుల నిరసనలతో రభస కొనసాగింది. బీహార్లో ఓటరు జాబితా సవరణ, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆకస�
తాంసి మండలంలోని పొన్నారి గ్రామం నీటి కొరతతో అల్లాడుతోంది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడం�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
హాస్టల్ ఫీజులు కట్టించుకొని 20 రోజులుగా హాస్టల్ మూసివేయడానికి నిరసిస్తూ బషీర్బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై కళాశాల విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు.
అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు డిచ్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. భీమ్గల్ మాజీ ఎంపీపీ మహేశ్ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
ఉన్న ఇంటిని కూతురి పేరు మీద గిప్ట్ డీడ్ చేసిన తండ్రి, తనను పట్టించుకోనందున ఆ ఇంటిని తనకు దక్కేలా చూడాలని కోరుతూ ఓ కొడుకు ఆర్డీఓ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని స�
విద్యార్థులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. బూతులు తిడుతూ.. ఇబ్బంది పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల త�