BRS NRIs | తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే ధ్యేయంగా పాలకుర్తి మండలం లోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ని
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, చిన్న ధర్మారం కాసిపేట గ్రామాల్లో నీటి సమస్యపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 17న చలో రాజ్భవన్ను నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తె
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల�
గ్రామం లో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయ తీ పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ర్యాగ్ పిక్కర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తాము మనుషులమేననీ, చెత్త సేకరణ విధుల�