గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, గ్రామస్తులు ఏకమై తమకు తాగునీరు రావడం లేదంటూ నిరసన గళమెత్తారు.
Protest | కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిస్కరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి డిమాండ్ చేశారు.
CPM Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతున్నదని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నగరానికి జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు, తెలంగాణ వాటా, తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సర�
30 రోజులు పని కల్పించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పీస్ రేట్ మీటర్ రీడింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించా�
విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు.