ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతుల�
జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులకు గొడ్డలిపెట్టులా మారిన 252 జీవో ను రద్దు చేస్తూ పాత జీవో ప్రకారమే అక్రిడిటేషన్ కార్డు లు ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో �
మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ (సీఐటియు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక�
తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సార�
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వివాదాలకు అంతం లేకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద చొక్కాలు విప్
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెం�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి ధర తగ్గించటంపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయటంతో జిన్నింగ్ మిల్లుల యాజమానులు, ఖరీదుదారులు కుమ్మకై పత్తి ధర తగ్గిస�
Villagers Protest | క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికార
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా పాలనలో విద్యార్థి నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల సెంటెనరీ లేడీస్ హాస్
గొల్లపల్లి-చీర్కపల్లి నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ ప్రతిపాదిత ప్రాంత సమీప గ్రామాల రైతులు పట్టు వదలని విక్రమార్కుడిలా 49రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఆరు గ్రామా ల ప్రజలు తీ�
కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కరీంనగర్ వేదికగా ఉద్యమిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇస్�
Journalists | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక గంట గడిచిపోయినా కౌంటింగ్కు సంబంధించిన ఫొటోలుగానీ, వీడియోలు గానీ బయటికి ఇవ్వకపోవడంపై అక్కడి జర�