హయత్నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు తక్షణమే నిర్మించాలని పలు కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా న
హిందువైన దీపూ చంద్ర దాస్ను గత వారం బంగ్లాదేశ్లోని మిస్మెన్సింగ్లో ఇస్లామిస్ట్ మూకలు దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
Hayath Nagar | Hayath Nagar | హైదరాబాద్లోని హయత్నగర్లో విజయవాడ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక్కడ తరచూ రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారా? మృత్యు మార్గామా అని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు.
School girl Blocks Road | స్కూల్ వ్యాన్ రాకపోవడంతో ఒక బాలిక వినూత్నంగా నిరసన తెలిపింది. స్కూల్ బ్యాగ్తో రోడ్డు మధ్యలో కూర్చున్నది. ఆ విద్యార్థిని పలు గంటల పాటు రోడ్డును దిగ్బంధించింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉంటు న్న తమ సమస్యలు పట్టించుకోరా? అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామా లు ఏకగ్రీవమైతే మాకు రెమ్యునరేషన్ ఇవ్వరా? అని ఎన్నికల సిబ్బంది ఆర్డర్ కాపీలతో శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఉన్నతాధికారులతో ప�