చెన్నూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్-2లో లోన్ కోసం తనఖా పెట్టిన బంగారం తమకు ఎప్పుడిస్తరని అధికారులను బాధితులు ప్రశ్నించారు. ఈ మేరకు బాధితులు చెన్నూర్లోని ఎస్బీఐ బ్రాంచ్ 2లో సోమవారం ఆందోళన
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తోపాటు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు న్యాయం చేయడం లేదని వారి తీరుపై మహిళ రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Auto Drivers Strike | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఆటో డ్రైవర్లు ఆంద�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�
UP bureaucrat | ఒక జిల్లా కలెక్టర్ ప్రముఖ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా గన్మ్యాన్తో కలిసి గర్భగుడిలోకి ప్రవేశించారు. ఇది గమనించిన ఆలయ అర్చకులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. సాయుధ భద్రతా సిబ్బందితో కలిసి అధిక
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భ�
Corn Farmers Protest | మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రభుత్వోద్యోగులు గళమెత్తారు. ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హో�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అ�