పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాల�
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(జేఎస్ఎస్సీ-సీజీఎల్) పరీక్షను రద్దు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో సంక్షోభానికి దారితీసింది.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) పరీక్షలో అవినీతి రహిత నియామకాల కోసం త్వరలో తన నిరసన రెండవ దశను ప్రారంభిస్తానని జేఎల్కేఎం నాయకుడు దే�
Protest | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు (Politechnic Students) ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్
కాంగ్రెస్ సర్కారుపై కరీంనగర్ పాడి రైతులు భగ్గుమన్నారు. డెయిరీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ ఆగ్రహించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కరీంన�
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతు�
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథ�
బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్ తేదీని తొలగించి ప్రతినెలా రూ.4,016 జీవనభృతిని ఇవ్వాలని ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్ చ�
Gen Alpha students protest | టీచర్ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలంటూ ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులు నిరసనబాట పట్టారు. రోడ్డును దిగ్బంధించారు. ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనం ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిప�
Nizam Students | విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్న�
ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్
Unemployees | నిరుద్యోగులు తాజాగా మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మ