అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు బాసనపల్లి రాములు తెలిపిన ప్రకారం..
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇ�
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్వర్ క్రాష్ వంటి సమస్యలతో పలు కేంద్రాల్లో పరీక్ష రద్దయిందని విద్యార్థులు ఆరోపించారు.
ఇది బర్లకు సైతం తిరుగుబాటు పాఠం నేర్పిన కథ. అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై మర్లవడ్డ కూరాకుల కుటుంబం కథ. తలుగు తెంపుకొని పారిపోయే దొంగబర్లనూ దారికితెచ్చే దట్టమైన పలుగు కథ. అవును.. అధికార పార్టీ ఎమ్మెల్యే
విద్యా, ఉద్యోగ రంగంలో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా ఉద్యోగ రంగంలో సమాన రిజర్వేషన్ కల్పించాలని మాల సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం చిన్న సాయన్న డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని నిరసిస్తూ
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థులు నిరసన తెలిపారు. సర్వర్ క్రాష్ వంటి సాంకేతిక సమస్యల వల్ల పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందని పలువురు అభ్యర్థులు ఆరోపించ�
వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జగిత్యాల అర్బన్ పరిధిలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిచిపోయి ఉన్న దాదాపు వంద ఇండ్లను జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.
ప్రతినెల వేతనాలు చెల్లించాలని, ఇప్పటికే మూడునెలలు వేతనాలు పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.