ప్రధాని మోదీని పాములవాడిగా చిత్రీకరిస్తూ నార్వే వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కార్టూన్ తీవ్ర వివాదానికి దారితీసింది. సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ చర్యను పలువురు నెటిజన్లు నిరసిస్త
దేశాలను గౌరవిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. గోదీ మీడియా మోదీ మానియాను ఎగదోసే మనదేశంలో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతున్నది. మోదీని విమర్శిస్తే దేశాన్ని అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశద�
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ బాదుడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏకంగా ప్రతినెలా రూ.50 కోట్ల భారం మోయాల�
Sourav Ganguly: ప్రధాని మోదీ కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, బెంగాలీలు పూజించే దుర్గామాత కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. సోమవారం బ్య�
రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ శనివారం విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంది. 2025 సూచీలో భారత్ 151వ స్థానంలో ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆరు స్థానాలు పతనమైంది. ఈ జర్నల�
కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు
Modi | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) రేపు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులకి వారు శుభలేఖలు పంపడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ �
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర�
ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) తొలగించదని, అది కొత్త అవకాశాలను సృష్టిస్తుందని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఏఐ మానవ పనిని తొలగించదు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
PM Modi | రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారీ మూల్యాన్ని చెల్లించేందుకు సైతం తాను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానంటూ మోదీ చెప్పిన మాటలను ఎస్కేఎం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేసింది. భారత్-అమె
రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరుపక్షాల భేటీ అనంతరం మీడియా సమక్షంలో అట్టహాసంగా ప్రకటిస్తారు. ఇండియా-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఇలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. అమెరికా అధ్య�
PT Usha | భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మాజీ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసన్ (67) శుక్రవా�