దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
PM Modi | రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారీ మూల్యాన్ని చెల్లించేందుకు సైతం తాను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానంటూ మోదీ చెప్పిన మాటలను ఎస్కేఎం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేసింది. భారత్-అమె
రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరుపక్షాల భేటీ అనంతరం మీడియా సమక్షంలో అట్టహాసంగా ప్రకటిస్తారు. ఇండియా-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఇలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. అమెరికా అధ్య�
PT Usha | భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మాజీ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసన్ (67) శుక్రవా�
Modi-Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆగిందని అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి హోవర్డ్ లుత్నిక్ అన్నారు.
దేశంలోని పాలకపక్షాలు దోపిడీదారులను దేశ భక్తులుగా కీర్తిస్తూ, దేశభక్తుల ను దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలన�
హైదరాబాద్ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో, ముసాయిదా నిబంధనలను రీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభ
Smriti Mandhanas Fiance | భారత మహిళల క్రికెట్లో స్టార్ బ్యాటర్గా ఓ వెలుగు వెలుగుతుంది స్మృతి మంధాన. వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న స్మృతి మంధాన మరి కొద్ది రోజులలో జీవితంలోని కొత్త ఇన్నింగ్స్ ప్రార
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్�
మోదీ పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. దేశ ప్రగతికి కొలమానంగా నిలిచే పలు అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకు అంతకంతకూ దిగజారుతున్నది. తాజాగా విడుదలైన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (డబ్ల్యూజేపీ) రూల్ ఆఫ�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయుధ దళాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామక పథకంపై అగ్నివీరుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజా అధ్యయనం ప్రకారం 72 శాతం మంది అగ్నివీరులు ఉద్యోగ ఒత్తిడిని ఎ�
భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో విడుత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు సమయం ఆసన్నమైందా? ఇప్పటికే భారీ సంఖ్యలో పడిపోయిన సర్కారీ బ్యాంకులు.. మున్ముందు ఇంకా తగ్గిపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున�