NEET paper leak : కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి. నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా వ�
Rahul Gandhi | గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప�
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించ
దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం ప
రాజధాని, సెక్రటేరియట్ను కూడా కట్టుకోలేని వారు తెలంగాణకు వచ్చి పునర్నిర్మిస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆ�
కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసిన బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చండి.. ఏమన్నా అయితే నేంజూసుకుంటా అని ఎన్టీఆర్ అభిమానులకు చంద్ర�
Vijay |తమిళ స్టార్ హీరో నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన సి. జోసెఫ్ విజయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. తాజాగా విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ
ప్రధాని మోదీని పాములవాడిగా చిత్రీకరిస్తూ నార్వే వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కార్టూన్ తీవ్ర వివాదానికి దారితీసింది. సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ చర్యను పలువురు నెటిజన్లు నిరసిస్త
దేశాలను గౌరవిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. గోదీ మీడియా మోదీ మానియాను ఎగదోసే మనదేశంలో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతున్నది. మోదీని విమర్శిస్తే దేశాన్ని అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశద�
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ బాదుడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏకంగా ప్రతినెలా రూ.50 కోట్ల భారం మోయాల�
Sourav Ganguly: ప్రధాని మోదీ కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, బెంగాలీలు పూజించే దుర్గామాత కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. సోమవారం బ్య�
రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ శనివారం విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంది. 2025 సూచీలో భారత్ 151వ స్థానంలో ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆరు స్థానాలు పతనమైంది. ఈ జర్నల�
కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు