రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రైవేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. డీఆర్డీవో సాంకేతికతలను ఉపయోగించి సంప్రదాయ క్షిపణి రంగంలోకి భారతీయ ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తూ రక్షణ శాఖ మంత్�
1970లో గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమం విద్యార్థుల అసంతృప్తితో మొదలయ్యింది. ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్థిక ఇబ్బందులు యువతను రోడ్డెక్కించాయి. బిహార్లో విద్యార్థి ఉద్యమం మరింత పెద్ద రూపం దాల్చింది. జయప్రకాశ్ �
పాచిపోయిన ఆహారం దుర్వాసన వేసినట్టుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం కూడా అవే అరిగిపోయిన మాటలు, అదే పటాటోప కబుర్లు దేశ పౌరులను విసిగించింది, విముఖత పుట్టించింది.
FCRA Bill : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని మోదీ ఆధ్�
NEET paper leak : కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి. నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా వ�
Rahul Gandhi | గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప�
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించ
దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం ప
రాజధాని, సెక్రటేరియట్ను కూడా కట్టుకోలేని వారు తెలంగాణకు వచ్చి పునర్నిర్మిస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆ�
కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసిన బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చండి.. ఏమన్నా అయితే నేంజూసుకుంటా అని ఎన్టీఆర్ అభిమానులకు చంద్ర�
Vijay |తమిళ స్టార్ హీరో నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన సి. జోసెఫ్ విజయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. తాజాగా విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ
ప్రధాని మోదీని పాములవాడిగా చిత్రీకరిస్తూ నార్వే వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కార్టూన్ తీవ్ర వివాదానికి దారితీసింది. సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ చర్యను పలువురు నెటిజన్లు నిరసిస్త
దేశాలను గౌరవిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. గోదీ మీడియా మోదీ మానియాను ఎగదోసే మనదేశంలో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతున్నది. మోదీని విమర్శిస్తే దేశాన్ని అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశద�