Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
Mega Brothers | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకోగా ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలు ఇప్పుడు మంచి పొజీషన్లో ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని
Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా బ్రిడ్జి ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవ�
Vikatan Website: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్సైట్ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ట్రంప్ను మోదీ కలిసిన అంశంపై వేసిన కార్టూన్ వివాదాస్పదం కావడంతో.. ఆ �
White House: మోదీ, ట్రంప్ మీడియా సమావేశానికి వెళ్లిన ఏపీ వార్తాసంస్థ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జర్నలిస్టుకు వైట్హౌజ్ ఎంట్రీ ఇవ్వలేదు. గల్ప్ ఆఫ్ మెక్సికో అంశంలో అసోసియేటెడ్ వార్తా సంస్థ, ట్
జాతీయ ఆరోగ్య మిషన్ను మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్
ఈబీసీ రిజర్వేషన్లతో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని బీసీలకు అన్యాయం చేశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారామ్ యాదవ్ విమర్శించారు. కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు కల్ప�
YS Sharmila | అదానీ, జగన్ మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముడుపుల బాగోతాన్ని తేల్చడంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు.
లఢక్లో 4,064 చదర పు కిలోమీటర్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించిందని, దీనిపై నిజాలు వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న తనను కోర్టులో మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు
భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్
Varalaxmi Sarathkumar | కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని బుధవారం ఆమె వివాహం చేసుక�
NEET Row : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అడ్డకున్నారని చెబుతున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన దేశంలో పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.