Kerala Congress : పోప్-మోదీ భేటీపై సోషల్ మీడియా చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పింది. పోప్ను అవమానించడం తమ ఉద్దేశం కాదు అని ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చింది. క్రైస్తవులకు క్షమాపణ
Sanjay Raut | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.
నరేంద్రమోదీపై బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆయనను ఎప్పుడు తప్పిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకే హడావుడిగా పదవీ ప్ర�
Sanjay Raut | సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ నడపలేరని మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన నితీశ్ కుమార్, చంద్రబాబు నాయ�
Modi resigns as PM | నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసా�
Naveen Patnaik | తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. అందుకే ఇంత తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడంలో బీజేపీని మించిన పార్టీ లేదు. అందుకే ఆ పార్టీకి వాట్సాప్ యూనివర్సిటీ అనే ట్యాగ్లైన్ కూడా జతయింది. దేశంలో జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో�
అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్
Amit Shah | నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మూడోసారి పాలనను పూర్తి చేస్తారని చెప్పారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ వి�
Arvind Kejriwal | బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని ప్రశ
KTR | కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాదు. ఎందుకంటే వారు ఢిల్లీ గులామ్లు. ఇదే గులాబీ కండువా ఎగిరితే.. పార్లమెంట్లో �