ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయి.. హోదాను మరిచి రాజకీయాల కోసం నిజామాబాద్ సభలో ఒక బఫూన్.. జోకర్గా మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో
‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు.
సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండే అమృతానందలోకాన్ని నిర్మిద్దాం అని మాతా అమృతానందమయిదేవి పిలుపునిచ్చారు. శాంతి, సంతోష సమాజం కోసం ప్రతి ఒకరూ పాటుపడాలని సూచించారు. మాతా అమృతానంద 70వ జన్మదినాన్ని పురసరించుచుక�
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
ఆకాశంలో సగం, భూమిలో సగం, సమగ్ర అభివృద్ధిలో సగం, అవకాశాల్లోనూ సగం వాటా మాదే అంటూ దశాబ్దాలుగా నినదిస్తున్న భారతీయ మహిళలకు ఇంత వరకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. పార్లమెంట్ ముందే తచ్చాడుతున్న ఈ బిల్లును పాస్ చ
విలువ, ఆస్తులను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్ తమ సంస్థల స్టాక్ ధరల్లో అక్రమాలకు పాల్పడిందనడానికి తాజాగా మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గౌతమ్ అదానీకి ఉన్న సంబంధాల వల్లే
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
రూపాయి మారకం విలువ చారిత్రక స్థాయికి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో గత కొంత కాలంగా అగ్రరాజ్య కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ కరెన్సీ.. సోమవారం ట్రేడింగ్లో మునుపెన్నడూ లేనివిధంగా దిగజారింది. ఏ�
67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికా�
తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగి�
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ సర్కార్ మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని ఇలా పొడిగించటం ఇది మూడోసారి. ఈ మేరకు వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు �
కేంద్ర ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని బుధవారం లోక్సభలో వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 9వేల రూపాయలు కనీస పె