Minister KTR | దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన ధరల వల్ల ప్రధాని నరేంద్ర మోదీని ‘ ప్రియమైన కాకుండా పిరమైన మోదీ ’ అని పిలుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) పే
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, కార్యకర్తల సహాయ సహకారాలతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చే�
KTR | దొరల తెంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిజంగా ఈ రోజు జరుగుతున్న పోరాట�
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలి.. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తి ఇది.
రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ జీవితం ధన్యమైంది.ప్రధాని తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి మా పదవులు గెలిస్తే వచ్చాయి.. మీ మంత్రుల్లా నామినేటెడ్ ద్వారా రాలేదు
ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయి.. హోదాను మరిచి రాజకీయాల కోసం నిజామాబాద్ సభలో ఒక బఫూన్.. జోకర్గా మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో
‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు.
సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండే అమృతానందలోకాన్ని నిర్మిద్దాం అని మాతా అమృతానందమయిదేవి పిలుపునిచ్చారు. శాంతి, సంతోష సమాజం కోసం ప్రతి ఒకరూ పాటుపడాలని సూచించారు. మాతా అమృతానంద 70వ జన్మదినాన్ని పురసరించుచుక�
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
ఆకాశంలో సగం, భూమిలో సగం, సమగ్ర అభివృద్ధిలో సగం, అవకాశాల్లోనూ సగం వాటా మాదే అంటూ దశాబ్దాలుగా నినదిస్తున్న భారతీయ మహిళలకు ఇంత వరకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. పార్లమెంట్ ముందే తచ్చాడుతున్న ఈ బిల్లును పాస్ చ
విలువ, ఆస్తులను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్ తమ సంస్థల స్టాక్ ధరల్లో అక్రమాలకు పాల్పడిందనడానికి తాజాగా మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గౌతమ్ అదానీకి ఉన్న సంబంధాల వల్లే
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
రూపాయి మారకం విలువ చారిత్రక స్థాయికి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో గత కొంత కాలంగా అగ్రరాజ్య కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ కరెన్సీ.. సోమవారం ట్రేడింగ్లో మునుపెన్నడూ లేనివిధంగా దిగజారింది. ఏ�