Bhagwant Mann | వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్ అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీని భారతదేశపు ‘మాలిక్’గా ప�
భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలరాస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్
‘కొంతమంది ఉంటారు, తమకే అంతా తెలుసునని భావిస్తారు, దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే వ్యక్తుల్లో ప్రధాని మోదీ ఒకరు. విశ్వం ఎలా ఏర్పడిందో ఆయన దేవుడికే చెప్పగలరు’ అంటూ రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమం�
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉప
దేశంలో బీజేపీకి నూకలు చెల్లాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డు తిరుమలగిరిలో సోమవా�
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాభవంపై సోషల్ మీడియాలో నవ్వులు కురిపించే పలు మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘ఈ సాలా గవర్నమెంట్ నమ్దే’ అంటూ ఐపీఎల్లో ఆర్సీబీ డైలాగ్తో మీమ్ చేశారు. సీఎం పదవికి పోటీ పడుతున్
ఓటు వేసే ముందు ‘జై బజరంగ్ బలి’ అంటూ నినాదాలు చేయాలని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో విమర్
ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శ చేశారు. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చిన ఆయన తర్వాత తన విమర్శలకు క్షమాపణ చెబుతూ.. తాను బీజేపీ సిద్ధాంతాలను విషసర్పంతో పోల్చినట్ట
రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.