పోయిన ఆదివారం రాహుల్గాంధీ ఖమ్మం వచ్చారు. బీఆర్ఎస్ సర్కారుపై కడుపులో ఉన్న అక్కసు కక్కివెళ్లారు. నిన్న ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్పై విషం కక్కి వెళ్లిపోయారు. కానీ, ప్రజలంటున్నారు �
అనేక ఉద్యమ పునాదులపై ఏర్పడిన వరంగల్ నగరానికి ముప్పై ఏండ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు వచ్చారు, వెళ్లారు. ఆ తర్వాత నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలువగానే వరంగల్ ప్రజలతో సహా తెల�
ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద రైలులోని ఎస్4 బోగీలో �
ఢిల్లీ యూనివర్సిటీ శుక్రవారం ఆర్మీ కంటోన్మెంట్ను తలపించింది. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవడంతో భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించాయి.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫాసిజానికి మద్దతు ఇస్తున్నారని, ఆయన నేతృత్వంలోని బీజేడీ బీజేపీకి అనధికార భాగస్వామి అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు.
నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
Bhagwant Mann | వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్ అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీని భారతదేశపు ‘మాలిక్’గా ప�
భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలరాస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్
‘కొంతమంది ఉంటారు, తమకే అంతా తెలుసునని భావిస్తారు, దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే వ్యక్తుల్లో ప్రధాని మోదీ ఒకరు. విశ్వం ఎలా ఏర్పడిందో ఆయన దేవుడికే చెప్పగలరు’ అంటూ రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమం�
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉప