ఓటు వేసే ముందు ‘జై బజరంగ్ బలి’ అంటూ నినాదాలు చేయాలని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో విమర్
ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శ చేశారు. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చిన ఆయన తర్వాత తన విమర్శలకు క్షమాపణ చెబుతూ.. తాను బీజేపీ సిద్ధాంతాలను విషసర్పంతో పోల్చినట్ట
రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
బీజేపీ రోజురోజుకూ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్నది. అది చేవెళ్ల సభతో మరింతగా బహిర్గతమైంది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని
పంట పెట్టుబడి వ్యయాన్ని నిర్ధారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మాయ చేస్తున్నది. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను మాత్రం తక్కువ చూపుతున్నది. క్వ�
రాష్ర్టానికి నిధుల విషయంలో అబద్ధాలు వల్లెవేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. చ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయటం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక
: దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే ఆవేదనతో, ఫ్రస్ట్రేషన్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేవెళ్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్�
దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం లో అవినీతి బాగా పెరిగిపోయింద ని, అయినా పట్టించుకునేవారే కరువయ్యారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ ధోరణితో ప్రజా, రైతు, కార్
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన భజన బృందమంతా పదే పదే దేశానికే రోల్మాడల్ అని చెప్పే గుజరాత్ ప్రభుత్వం, తెలంగాణ విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ర్టానికి వచ్చింది. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు తె�
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం