ప్రతీకారేచ్ఛతో బీజేపీ కండ్లు మూసుకుపోయాయి. విపక్షాలను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర సంస్థల దుర్వినియోగం నిరాఘాటంగా కొనసాగుతున్నది. రాజకీయ కక్షలతో బీజేపీ మనదేశ ప్రజాస్వామ్యానికి తిరుగులేని నష్టాన్ని కలిగిస్తున్నది.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి