2022, డిసెంబర్ నెల. రాత్రి ఏడుగాక ముందే శిమ్మ శీకటైంది. మబ్బుల కుర్సిన మంచు ఇట్ల ఇంకిపోయిందో లేదో.. మళ్లా సలి షురువైంది. ‘పగటీలి వోయిండు, ఇంకా రాకపాయెనేమె పూజ మీ డాడీ’ అని నా పెద్దబిడ్డను అడుగుతనే ఉన్నా.. ఇంతల ర
శ్రీకంఠం శ్రీధరమూర్తి... సమాజంలో పెద్దగా పరిచయం లేని పేరు. కానీ, ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ దిన, వార పత్రికలకు మాత్రం బాగా తెలిసిన పేరు. ఆయా పత్రికలు చదువుతున్న పాఠకులకు అక్షరాలు బాగున్నాయా? పేపరు చదివ�
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల�
న్యూపూణేలోని తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగిన కథలను ఆహ్వానిస్తున్నారు. కథల్లో ఆధునికత,కొసమెరుపు ఉండాలి. హృదయాలను ఆకర్ష�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సాము�
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలం
దేశానికైనా, రాష్ట్రానికైనా ‘రాజధాని’ అనేది ‘అభివృద్ధి గ్రోత్ ఇంజిన్' వంటిది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ర్టానికి రాజధాని కనీస అవసరం. మరోపక్క ప్రతిష్టాత్మకమైన, జాతీయ ప్రాజెక్టు అ�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�
లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు �