తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
జూలై 15న తెలంగాణ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె.రఘు, జూలై 16న కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు పత్రికల్ల�
అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో అబద్ధాలాడేందుకు వెనుకాడట్లేదు నేటి పాలకులు. గొప్పల కోసం అలవికాని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు కేసే కాదు, అది దర్యాప్తు సంస్థలు అల్లిన కేసు’ అని ఈ కేసుతో మొదటినుంచీ సంబంధమున్న సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ చెప్పారు. మన దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు కేసు నమోదు
పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొత్తం మీద ‘హళ్లికి హళ్లి సున్నకు సున్న’ దక్కింది. గత పదేండ్లుగా చూపుతూ వచ్చిన నిర్లక్ష్యమే మరోసారి వ్యక్తమైంది. ఇదొక ధోరణిగా మారింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఆర్థిక మంత్రి
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంట�
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట
ఎటువంటి సైబర్ దాడి లేదు.. ఎక్కడా వైరస్ కనబడలేదు.. ముందుగా ఎలాంటి హెచ్చరికా లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను వాడుతున్న కార్పొరేట్ సంస్థల కంప్యూటర్లన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి.
ప్రజాపాలన అని గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్నవారిని ఇష్టారీతిన దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడుతున్నది. రాజధాని హైదరాబాద్ హత్యలతో అట�
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.‘అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఏ తెలంగాణ వైతాళికుడు అన్నరో, ఆయన రాసిన ‘నా గొడవ’ను రేవంత్ రెడ్డి చంద�