తెలంగాణ మట్టిలో ప్రభవించిన అమూల్య రత్నం ఎస్వీ రామారావు. తన కలంతో, గళంతో గర్జించి తన అస్తిత్వాన్ని సాహిత్య లోకానికి చాటారు. సంస్థానాల ఖిల్లా అయిన పాలమూరు జిల్లాలోని శ్రీరంగాపురంలో జన్మించిన ఆయన వనపర్తి, �
ప్రజా సంక్షేమ రాజ్యానికి ఆరోగ్యం వెన్నెముక వంటిది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకానికి జీవనాడ�
ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర
ఒకరేమో విమోచనం అంటారు... మరొకరు కాదు కాదు విలీనం అంటారు... ఇంకొందరు విద్రోహమని అంటారు. ఇక తాజాగా స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత సైతం ఇందులో ఏదో తేల్చాల్సిన సొంత ప్రభుత్వాలు కూడా జాతీయ సమైక్యత అని ఒకరంటే... లే
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
భారతదేశ సైన్స్, టెక్నాలజీ రంగాలు, ప్రపంచ దౌత్యపరంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లోనూ వ్యవసాయానికి నీళ్లను అందించడం సాధ్యంకాని కలగానే మిగిలిపోయింది.
వీరిద్దరి క్షీణత, హీనతలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చర్చించేందుకు ముందు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ దశకు ఎందువల్ల చేరిందో అర్థం చేసుకోవటం అవసరం. రాహుల్, రేవంత్లను ఎంత విమర్శించినా మనం ముందుగా కొన్ని వి�
తెలంగాణ మొదటినుంచీ ప్రజా ఉద్యమాల గడ్డగా పేరుగాంచింది. 2009-2014 మధ్య జరిగిన తెలంగాణ సాధన ఉద్యమం యువత, సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. సీమాంధ్ర మీడియా కట్టడి చేసినా, సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపో�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరి ఈ కాలంలో రాష్ర్టానికి ఏం జరిగింది? వారు చేసిన పనులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సిన పని లేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లల
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో ఎక్కడా ఫలానా వాళ్లు ఇంత లంచం ఇవ్వడం వల్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని గాని, ఇంత డబ్బు చేతులు �
నిలువెల్ల అగ్రవర్ణ దురహంకారాన్ని నింపుకొని ‘బీసీల కోసం అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నాను’ అంటున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధి నెమ్మదిగా తేటతెల్లమవుతున్నది. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ వ