రాష్ట్ర సామాజిక వ్యవస్థ ఆలోచనల్లో జడత్వానికి చిల్లులు పడి, యథాతథ స్థితి నుంచి కొంతైనా ముందుకు పాకాలనే పెనుగులాట బలహీనవర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోనూ స్పష్టంగా కనపడుతున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కారుకు-బుల్డోజర్కు మధ్య పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. నిజమే, ఈ ఉపఎన్నిక నిర్మాణానికి- విధ్వంసానికి మధ్య ఎన్నిక, అభివృద్ధికి-అబద్ధాలకు మధ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలిచ్చే తీర్పుగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎ
ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. �
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రా
బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎన్నికలు కొత్త గాదు. ఎన్నికల్లో పోరాడటం కొత్త గాదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్కు ఎన్నికల్లో గెలవడం అంతకన్నా కొత్త గాదు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదే పోరాడటం క
ప్రతిపక్ష హోదా కూడా గతిలేని కాంగ్రెస్ను ఆదుకున్నది, అక్కున చేర్చుకున్నది నిరుద్యోగులే. కుమ్ములాటలు, కొట్లాటలతో కుక్కలు చింపిన విస్తరి కంటే హీనంగా మారిపోయిన ఆ పార్టీ జెండాకు కుట్లేసింది నిరుద్యోగులే. �
పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతల మాటలను చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. 1960లలో దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కాంగ్రెస్సే.
తెలంగాణ పల్లెలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నగారాతో పాటే నయవంచక కాంగ్రెస్ సర్కారుపై పల్లెలు సమరశంఖం పూరించాయి.
చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇప్పటిదాకా మానవ చరిత్రలో అత్యంత ధనవంతుడు హైదరాబాద్ పాలకుడు నిజాం. అంతేకాదు, ఆయన కళలు, సంస్కృతి, శిల్పకళ, భవన నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్�
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం సాంకేతికతల బదిలీ కోసం చైనా పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. పలు రంగాల్లో విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించింది. అయితే క్లౌడ్ సేవలు, ఎలక్ట్రికల్ వెహికల్స్, వాటి భా�
రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది ప్రాణా లు బలయ్యాయి. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ప్రపంచ మానవాళిని యుద్ధభయం నుంచి బయటపడేయడానికి 1945, అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి (క్లుప్తంగా ఐరాస) ఏర్పాటైంది.
సాధారణంగా ఎన్నికలొస్తున్నాయంటే, అధికార పార్టీలో కొంత జోష్ వస్తుంది. కానీ, రాష్ట్రంలో భిన్న పరిస్థితులున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచీ రేపో, మాపో స్థానిక ఎన్నికలు అనే ప్రచారాలు తప్ప, అవి నిర్�