జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్తు సవరణ బిల్లు-2025’పై ముసాయిదా విడుదల చేసింది. అందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు సంస్థలను, ఇతర భాగస్వామ్య పక్షాలను తమకున్న అభ్యంతరాలను తెలపవలసిందిగా అక్టోబర్
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు.
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. పేదరికం, ఆకలి, అవిద్య, అనారోగ్యాలు.. ఇట్లా ఏ ప్రజా జీవనరంగం తీసుకున్నా చాలా వెనుకబడి ఉన్న స్థితి. 70 శాతం జనాభా వ్యవసాయరంగం మీద �
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు.
ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఓ సింహాన్ని తెరమీదకు తెచ్చారు. యంత్రభాగాలతో నిండిన లోహపు సింహం బొమ్మను ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రతీకగా రూపొందించారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ విస్తరించాలి అనుకుంటే ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరించాలి. కలుస్తున్న ప్రజల జీవనాధారం, ప్రమాణాలు, ప్రజలపైపడే అదనపు భారం, మౌలిక వసతులు ఏస్థాయిలో ఉన్నాయి అనే వ�
భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై చట్టసభల స్పీకర్ ఉత్తర్వులు వెలువరించటానికి కాలవ్యవధిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు గత తీర్పుల్లో ప�
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో పంచవర్ష ప్రణాళికలకు కాలం చెల్లినట్టయింది. చివరి, 12వ ప్రణాళిక అమలు 2017లో ముగిసిన తర్వాత ప్రస్తుత మోదీ సర్కార్ ప్రణాళికా విధానానిక�
గత మూడు దశాబ్దాలుగా నేను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణిస్తున్నా. అయితే, భారత్ వెలుపల నేను ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదు, గత నెలలో కాప్ 30 సదస్సు కోసం బ్రెజిల్కు వెళ్లేంత వరకూ. అక్కడ ఒక సాధారణ వై�
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు, ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించినప్పుడు, తెలంగాణను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దినప్పుడు.. నాడు కాంగ్రెస్తోప
పైగా గోట్ ఇండియా టూర్-2025 ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కమర్షియల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ చుట్టూ కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకుంటున�
ప్రజలను రాజకీయంగా వశం చేసుకోవడం కోసం, ఆర్థిక దోపిడీ కొనసాగించడం కోసం, ప్రజల భాషా సంస్కృతుల మీద, అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద వలసవాదులు దాడి చేస్తూనే ఉంటారు. తద్వారా ప్రజలను ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేస�