ఇద్దరికి మించి పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేస్తూ గత నెల 23న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదించడం హర్షణీయం. రాష్ట్రం
సాయుధ పోరాటాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే సందర్భంలో, ముందుగా ఉద్యమాల స్వరూప స్వభావాలను బుద్ధిజీవులందరూ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏ ఉద్యమంలోనైనా భావజాల వ్యాప్తిన�
పరిపాలనలో ముఖ్యమైన శాఖలలో విద్యాశాఖ ఒకటి. అలాంటి శాఖలో సమీక్షలు నిర్వహించడానికి, పనుల పురోగతి చూసుకునే బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయం. ‘నేనే రాజు-నేనే మంత్రి’ అన్నట్టుగా సీఎం రేవంత్ ముఖ్యమ
‘కూడుబెట్టకున్నా కోపం రాదు కానీ కడుపు కొట్టబట్టె కదా’ అంటూ అల్తాఫ్ హుస్సేన్ కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల ఏలుబడిని గద్గద స్వరంతో ఈసడించుకుంటూ జూబ్లీహిల్స్ కూడా ఎలా అగాథంలోకి జారిపోతున్న భావనలో ఉన�
ఏ ఆటకైనా రిఫరీ తటస్థంగా, నియమబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క జట్టువైపు మొగ్గినా అది తొండాట అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే. ప్రజల తీర్పును నిఖార్సైన రీతిలో నమోదు చేయడం అత్యంత కీలకం.
భారత ఎగుమతులపై ట్రంప్ సర్కార్ 25 శాతం అదనపు సుంకం, 25 శాతం జరిమానా, మొత్తంగా 50 శాతం సుంకం విధించింది. ఇది మన వస్త్ర ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీసింది.
ఉద్యోగులందరూ ఆధార్ కార్డ్ లింక్ చేసి తమ వివరాలు సమర్పించాలని సెప్టెంబర్లో ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 25వ తేదీలోపు ఆధార్ లింక్ చేయాలని, వివరాలు ఇవ్వని పక్షంలో జీతాలు నిలిపివేస్త�
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ‘బలం’ అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాల�
రాష్ట్రంలోని జైళ్లలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జైళ్లలో శాశ్వత అధికారుల నియామకాలు నిలిచిపోవడంతో ఇంచార్జిల ఆధీనంలో జైళ్లు కొనసాగుతున్నాయి.
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టా
ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా 14 ఏండ్లపాటు సుదీర్ఘ పోరు సల్పి తెలంగాణను సాధించుకున్నాం. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు కేసీఆర్