తెలంగాణ కులవృత్తుల్లో కల్లు గీతకు విశిష్ట స్థానమున్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక జీవనంలో కల్లు ఓ భాగం కావడమే అందుకు కారణం. పొలాల్లో, చెలకల్లో ఉండే ఎత్తైన చెట్లను ఎక్కి కల్లు గీయడం ఓ సాహసం, దినదిన గండం. అయిన�
అధికారంలో ఉన్న పార్టీలు ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవటం సర్వసాధారణమే తప్ప కొత్తది కాదు. అది 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ పాలన.. ఆ ప్రభుత్వం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారు. పాలన బాగుంటే అధికార పార్టీకి 80 నుంచి 90 శాతం సీట్లు రావడం ప్�
ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిపించిన పెండ్లి సజావుగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఇచ్చాడు నెహ్రూ. కానీ, జరిగిందేమిటి? ఆ గయ్యాళి మొగుడు నుంచి విడాకులు తీసుకోవటానికి ఆ అమాయకురాలికి 57 ఏండ్ల 7 నెల�
రెండు సార్వభౌమ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అందులోని అంశాలపై ఇరు పక్షాలకూ సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు భావిస్తాం. అంతా పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తాం.
2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కోడ్లను అమల్లోకి తీసుకవస్తామని కేంద్రం 2025 నవంబర్ 26న ప్రకటించింది. దీనిని అత్యంత దుర్మార్గమైనదని కార్మిక సంఘాలు అభివర్ణిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
దేశంలో గడిచిన పదకొండేండ్లుగా విదేశాంగ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకత్వంగా, విశ్వగురు పేరిట ప్రచారం జరుగుతున్నది. కానీ జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే ఇందులో లోపాలు గమనించవ
రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
మీ పెత్తనం ఇకపై సాగనీయం అంటూ ఎవరో ఒకరు బరిగీసి నిలబడితే తప్ప జాతులకు స్వీయ పాలన లభించదు. పరాయి పాలనలో,
బయటివారి ఆధిపత్యంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న జాతికి విముక్తి కలిగించిన వారిని ఆ జాతి ప్రజలు తమ జాతిప
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�