అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
బండి సాయి భగీరథ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేశాడన్న ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు కొన్నిరోజులుగా సంచలనం కలిగిస్తున్నది.
రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దప�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొ�
మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ వైఖరి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతును తీసుకొంటూ.. రాష్ర్టాల స్థాయిలో మాత్రం మిత్రపక్షాలను నట్టేట ముంచుతున్నది.
మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, తప్పుడు దారిలో నడుస్తున్నదనే విమర్శలు పెరుగుతున్నాయి. అవినీతి రహిత పాలన, స్వంత రాజకీయాలకు స్వస్తి, ఉద్యమకారులకు న్యాయ
కేవలం తన మాట వినటం లేదని ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని, అతని కుటుంబాన్ని దారుణంగా హతమార్చాడు అమెరికా అధ్యక్షుడు! తన చెప్పు చేతుల్లో ఉండేవాణ్ణి ఇరాన్కు అధ్యక్షుణ్ణి చేయలేదన్న కసితో సవాల్ చేసి మరీ ఇరాన్ను
యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాతన్ కేసుపై ఓబీసీ రిజర్వేషన్లలో అభ్యర్థులు క్రీమీలేయరా? లేదా నాన్ క్రీమీలేయరా? అనే అంశంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
కేంద్ర ప్రభుత్వం 2004-05లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేద, అనాథ బాలికలకు విద్య దూరం కాకూడదనేది ఈ విద్యాలయాల ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణలో 2005 నుంచి
తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్�
కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పరాజయం పాలైంది. మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోక్సభలో ఓ
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�