అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచ�
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు.
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు
విశ్వవిద్యాలయాలకు సంబంధించి కేంద్ర సంస్థగా ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష నిర్మూలనపై తాజా నిబంధనలు ప్రవేశపెట్టింది. 2012 యూజీసీ నిబంధనల స్థానంలో వీటిని తీస�
మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అంటే అధిష్ఠానం అనుగ్రహం ఉంటే చాలు అనుకునే రోజుల్లో పాలనపై పూర్తి పట్టు ఉన్న నాయకుడిగా పేరు పొందారు.
మొదటగా, అనిశ్చితి గురించి చూ ద్దాం. ఇది ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ప్రమాదాలను నిర్వచించే అంశం. ప్రభుత్వాలు బహుపాక్షిక విధానాల నుంచి వైదొలుగుతున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల తీవ్రత పెరుగుత�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే నెలకొన్న అంతర్గత అసంతృప్తులు, కుమ్ములాటళఉ రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దీంతో పాలన కుదేలైపోయింది.
దావోస్లో ఏటా ఆర్థిక సదస్సు జరుగుతుంది. గతవారం ముగిసిన 2026 సదస్సుకు భారత్ నుండి ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ప్రతినిధివర్గం వెళ్లింది. విస్తరిస్తున్న భారత ఆర్థికరంగ ఆకాంక్షల దృష్ట్యా ఇది ఆహ్వానించదగ్గ వి�
ఒక ప్రాంతపు అస్తిత్వం అనేదానికి 360 డిగ్రీలలో అనేకానేక కోణాలుంటాయి. దానికి గతం, వర్తమానం, భవిష్యత్తు దృష్టులు కూడా ఉంటాయి. వాటిని స్థూలంగా విభజించాలంటే అక్కడి పరిస్థితులు, అవసరాలు, సమస్యలు, పరిష్కార లక్ష్య�
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�
రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల ద
తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు.. ‘పర్సంటేజీల పాలన‘. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికులు రక్తం చిందించిన సింగరేణిని రేవంత్రెడ్డి సర్కార్ ఒక ’కమీషన్ల అడ్డా’గా మార్చేసి�