టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించి హేతుబద్ధీకరించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు, ఉద్యోగోన్నతులతో�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నది. ఐదు రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. యుద్ధంతో భారత్ చమురు దిగుమతులకు ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు ఆర్థిక నష్ట
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగురంగుల పోస్టర్లు, ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు, సోషల్ మీడియాలో ‘హ్యాపీ విమెన్స్ డే’ సందేశాలతో హోరెత్తిపోయే రోజు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను మనం విస్మరిస�
వెలుగుమట్ల చారిత్రక మూలాలు, చట్టపరమైన చిక్కు లు, ఆర్థిక సమీకరణలు, సామాజిక ప్రభావాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి 1950వ దశకంలోని భూదాన్ ఉద్యమాన్ని పునాదిగా తీసుకోవాలి.
పశ్చిమాసియా మరోసారి యుద్ధజ్వాలల్లో చిక్కుకున్నది. ఇజ్రాయెల్కు అండగా అమెరికా ఇరాన్పై ఘోరంగా విరుచుకుపడింది. ఇరాన్ తనవంతుగా గట్టి ప్రతిఘటనే ఇస్తున్నది.
దేశంలో ఆ సరికి ధనికవర్గం, విద్యాధిక వర్గం, కులీన వర్గం ఒకటి తగినంత ఉన్నది. వారిలో కొందరు బ్రిటిష్ వలస పాలకుల ప్రాపకంతో లాభపడుతుండగా, కొందరు ముందుచూపుతో కాంగ్రెస్లో చేరారు.
జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది.
నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు... తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము... మీ కష్టాలు మావి..’ అంటూ... బాధితుల్లో భర�
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప