ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి.
‘పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికీ ఉపాధి కల్పించడమే నిజమైన స్వరాజ్య లక్ష్యం’ అని చెప్పిన మహాత్మాగాంధీ మాటలను మన దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా విస్మరించింది.
Jamun Fruit | ‘ఈ ఏడాది నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తున్నాయి. ఇది రాబోయే కరువుకు ప్రకృతి హెచ్చరిక’ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదన వెనుక శాస్త్రం ఏమి చెప్తున్నది? పెద్దల అనుభవాలు, అమ్మమ్మల
తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార�
దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం ప
‘ప్రియమైన నరేంద్రమోదీ గారికి, 1964 మే 27న నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత సాధారణంగా లేఖలు రాయడం మానేశాను. అయితే పాత అలవాట్లు అంత సులభంగా పోవు. నా కుమార్తె, మనవళ్లు ఇక్కడే ఉన్నారు. మాలో ఎవరికీ మీతో వ్యక్తిగత పరిచయ�
ఏ ప్రభుత్వ పరిపాలన సామర్థ్యమైనా ఆ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రశంసించదగ్గ విధంగా లేదనేది �
పశ్చిమాసియా ప్రాంతం దశాబ్దాలుగా ప్రపంచ భౌగోళిక-రాజకీయాలకు ముఖ్య వేదికలలో ఒకటిగా నిలుస్తున్నది. అగ్రరాజ్యాలను అమితంగా ఆకర్షించే విస్తారమైన చమురు నిల్వలు; అంతర్జాతీయ వాణిజ్యానికి ఆయువుపట్టుగా ఉండే హొర
ఎట్టకేలకు అమెరికా-ఇరాన్ యుద్ధం నిర్ణాయకంగా ఆగిపోయే సూచనలు వెలువడటం ముదావహం. కాల్పుల విరమణపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన ధోరణిలో సామాజిక మాధ్యమా�
భారతదేశం స్వతంత్రమైనప్పటి నుంచి తెలుగు వారికి మొత్తం 21 మంది ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్రెడ్డి 22వ నాయకుడు ఈ జాబితానంతా ఒకసారి పరికించి చూస్తే, రేవంత్రెడ్డి వలె వ్యవహరించి తన పరువును, తెలుగువారి పరువును
ఏహెచ్పీ, సీహెచ్పీ అనేవి విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియలో అంతర్భాగాలు. బొగ్గు బంకర్లకు చేరకపోతే విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుంది. బూడిదను తరలించకపోతే యూనిట్ల నిర్వహణ, పర్యావరణ అనుమతులు, ఉత్పత్తి సామర్థ్య
రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తే, రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు’ అన్నట్టే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని కోమటి�
బెంగళూరులో ‘ది హిందూ‘ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించారు. అదే సమయంలో నీతి ఆయో�