కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగానాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ జలాశయాల నుంచి విడుదలయ్యే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు..అవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు
కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చరిత్ర పుటలు తిరగేస్తే ఒకనాటి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలా ఉండేది. క్రీస్తు పూర్వం ఒకటవ సహస్రాబ్దిలోనే మన పశ్చిమ తీరా�
గ త సంవత్సరం కర్ణాటక శాసనసభ తొలుత ఇటువంటి బిల్లును ఆమోదించింది. దాదాపు అదే రీతిలో తెలంగాణ బిల్లు కూడా ఉంటుందని తెలుస్తున్నది. దీనిపై రాజకీయ పార్టీలు, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద్వే�
SC Status | 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత (మాదిగ) వర్గానికి చెందిన తాగునీటి చెరువులో ఆధిపత్య (కమ్మ) సామాజికవర్గానికి చెందిన యువకులు పశువులకు స్నానం చేయించారు. ఇదేంటని ప్ర�
బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు.
‘సౌత్ ఇండియా టెంపుల్స్' (దక్షిణ భారత దేవాలయాలు) అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల శిల్పకళ, శాసనాలు, నిర్మాణ శైలిపై ఆయన చేసిన విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ముచ్చటగా మూడవ బడ్జెట్' ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్నది. గత రెండు బడ్జెట్ల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న
బీసీ సమాజం ఈసారైనా తమకు మెరుగైన కేటాయింపులు జరుగుతాయేమో అని ఆశి�
తెలంగాణలోని అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాల గిరిజనులకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుంది. అందుకే సేవాలాల్ ఆలయం హైదరాబాద్లో నిర్మించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం కంటే నగరానికి సమ
ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా, అధికారంలో ఉన్న వివిధ రాష్ర్టాల్లో బీసీలపై కనబరిచిన కపట ప్రేమ ఫలితంగానే బలహీన వర్గాల సమాజం అవకాశాల కోసం పెనుగులాడుతూనే ఉన్నది. రెండున్నరేండ్ల�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా
విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్భాటంగా ప్రకటించింది. నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందిండమే లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది
కడుపు గంజికి ఏడిస్తే సిగ మల్లెపూలకు ఏడ్చినట్టు’ కాంగ్రెస్ పాలన సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రైతు భరోసా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, గురుకుల పాఠశాలల్లో పిల్లలు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
తమ రాష్ట్రంలో ఏమీ చేతకాక, సొంత మాతృభూమి మీద, ప్రజల మీద అభిమానం లేక తెలంగాణకు వలస వచ్చినవారు వేల కోట్ల రూపాయలు మింగారే తప్ప, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు.