మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోకి, అక్కడ
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలు, ఉపకమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, అభిప్రాయ సేకరణలు అంటూ కాలం గడుపుతున్నది. ఉద్యమకారులకు అవసరమైనవి కమిటీలు కాదు, నిర్ణయాలు. ప్రభుత్వం ఒకవైపు అంద
భూమి మీద ఉన్న అన్ని జీవులకు నీరు అత్యంత అవసరం. అందుకే నీరు నాగరికతను ప్రభావితం చేసింది. నీరు కేవలం ఒక పదార్థం కాదు. అది జీవితం. అది సంస్కృతి. అది అభివృద్ధికి మూలం. నీటిని సక్రమంగా ఉపయోగించకపోతే నాగరికతలు కూ�
దేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఇండియన్ సిటిజన్ కార్డులు జారీ చేయాలి. ఆ కార్డు ద్వారానే ఓటు హక్కును, పౌరసత్వ గుర్తింపును కలిగించాలి. లేకపోతే ప్రజలు తమ వద్ద ఉన్న వివిధ కార్డులను తాయెత్తుల్లా వేలాడదీసుకొని త
నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అత్యంత కీలకమైనది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాతే పెద్ద సంఖ్యలో పేద పిల్లలకు ఉన్నత విద్య చేరువై�
‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు తీవ్ర నిరాశ, ఆందోళనతో రోడ్డున పడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మభ్యపెట్టి, తమకు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జెడ్పీటీసీ నుంచి సీఎం అంటూ మహబూబ్నగర్ జిల్లా, మిడ్జిల్లో నిర్వహించిన సభ తన రాజకీయ ప్రయాణం, ప్రజాసేవ, అనుభవాలను ప్రజలతో పంచుకో
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల అవినీతి, అక్రమాలపై.. పాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెర�
నువ్వెవరో తెలుసుకో ముందు’ అంటుంది భారతీయ తాత్వికత. ఈ తత్వం మాటేమోగానీ భారతీయులకు ఇప్పుడు పౌరసత్వం పెద్ద చిక్కుముడిగా మారింది. ఇంతకూ నేనెవరు? అసలు నేను భారతీయుడనేనా? అయితే అందుకు రుజువేదీ అనే కొత్త విచిక�
హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవనశైలికి స్పష్టమైన భౌగోళిక కారణాలు ఉన్నాయి. ‘అమెరికన్ డ్రీమ్' వర్సెస్ ’హైదరాబాద్ డ్రీమ్'.. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సామాజిక కోణం ఉన్నది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింకలు చేపట్టిన ఆందోళన నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూద్దాం. తాజాగా అయోధ్య రామాలయ వ్యవహారాల్లో అక్రమాలు బయటపడ్డాయి.
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతు�
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర�