తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్�
కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పరాజయం పాలైంది. మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోక్సభలో ఓ
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకువచ్చి నిరుద్యోగు�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా కాకపోయినా మోస్తరు పరిశీలించినా చిన్నప్పుడు బడిలో చదువుకున్న స్వయం పోషకాలకు, పరపోషకాలకు మధ్య ఉండే తేడా గుర్తుకొచ్చింది.
గతమెంతో ఘనం..ఎందుకంటే షట్ చక్రవర్తుల్లో ఒకరైన సగర చక్రవర్తి వారసులు వారు..వర్తమానం అగమ్యగోచరం..భగీరథుడి వంశస్థులైన వారు దశాబ్దాలుగా ఉనికి లేని ఉప్పరులుగా కొనసాగిన తీరు..భవిష్యత్తు ఆశాజనకం..ఇప్పుడిప్పుడ
తెలంగాణ జనాభాలో కుమ్మరి/శాలివాహన సామాజికవర్గం వాటా 1.2 శాతం ఉన్నందున దామాషా పద్ధతి ప్రకారం.. కనీసం 1 నుంచి 2 ఎమ్మెల్యే సీట్లు ఆ వర్గానికి దకాలి. 17 ఎంపీ సీట్లు ఉన్నందున ఐదు లోక్సభ ఎన్నికలకు ఒకసారి రొటేషన్ పద్
ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో ఎన్ని మార్పులు సంభవించినా, భౌగోళిక వాస్తవం మాత్రం మారదు. సముద్రమార్గాలపై పట్టు ఉన్నవారే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి కేంద్రంగా పెరుగుతున్న ఉ
మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడి
ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు సాధారణ విషయం కాదు. భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచిపోతుంది. న్యాయమూర్తుల పక్షపాతం, నిష్పాక్షికత గురించి చర్చలు ఎప్పుడు వచ్చినా, ఆయన వాద
రాజకీయ సంకల్పానికి, ప్రచార ఆర్భాటానికి మధ్య విచ్ఛిన్నమైన వంతెన బీజేపీ ‘డబుల్ గేమ్'ను భారత నారీలోకం ఎండగడుతున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని తేదీలు విజయాలకు చిహ్నాలుగా నిలిస్తే, 2026 ఏప్రిల్ 17వ త
ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలత