తెలంగాణ శాసనసభ సమావేశాలు వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సమావేశాలు మొదలైన తొలిరోజే ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీ ప్రాంగణం అవాంఛనీయ ఘటనలకు కేంద్ర బిందువుగా మారింద�
జంతువులన్నింటిలో మానవ జాతికి విశిష్టమైన మస్తిష్కం ఉన్నది. ఆలోచనలు, పనితీరు, ఇతరులతో వ్యవహరించేతీరును మెదడు నియంత్రిస్తుంది. అయితే ఈ విషయాల్లో అందరి ఆలోచనా తీరు, ప్రవర్తనాతీరు ఒకేలా ఉండవు. వాటిని రకరకాల �
హైడ్రా, మూసీ ప్రక్షాళన, గాంధీ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ తుగ్లక్ చర్యలతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే, ఇప్పుడు 22-ఏ రూపంలో మరో పిడుగుపడింది. భూములను కాపాడాల్సిన చట్టం.. భూయజమానులనే భయపెడుతున్నది. చట్టబ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోవడానికి మొహబ్బత్ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్వేష యాత్ర సా�
అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులను రేవంత్ ప్రభుత్వం బయటనే అడ్డుకొన్నది. ఈ సమావేశాల మొదటిరోజునే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేసే పదాలను ముద్రించిన నల్లరంగు టీ షర్టులను తొడు�
ఆ మహనీయుడిని స్మరించుకునే రోజు. తెలంగాణ భాషా దినోత్సవం. ఒకవైపు తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటుకుంటాం. మరోవైపు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పాలన సాగించాల్సిన అత్యున్నత స్థాయి అధికారుల �
గడిచిన 32 నెలలుగా నిరీక్షించి, విసిగివేసారిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల సాధన కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్' పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మందితో ఎల్బీ స్టేడియం దద్దరిల్లే�
ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించడం ఒక నిరసన రూపం. అది సభా కార్యకలాపాలను అడ్డుకోవడం కంటే ముందే నేరంగా మారిపోదు. దుస్తులపై ఏవైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే వాటిని తీసేసి రమ్మని చెప్పవచ్చు. నిరసన తెల�
ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతులుగా వెలుగొందే చట్టసభల ప్రాంగణం నేడు అధికారమదంతో కూడిన పోలీసు దౌర్జన్యాలకు వేదికగా మారడం సమకాలీన రాజకీయ చరిత్రలో అత్యంత అసహ్యకరమైన, లజ్జాక�
వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాంతకంగా కరిగిపోతున్న హిమాలయ హిమానీనదాల నుంచి కేరళలోని పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల వరకు చూస్తూనే ఉన్న
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానలు సరిగా కురియకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సకాలంలో యూరియా అందుబాటులోకి రాకపోవడం వంటి అంశాలు రైతులకు ఇ
PM Modi | పన్నెండేండ్లుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాలనను ఆయన మద్దతుదారులు ఒక అపూర్వ నవశక పరివర్తనగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. వారి దృష్టిలో మోదీ ఒక తిరుగులేని సంస్కరణాభిలాషి. పాతకాలపు పాలనా స్తబ్ధతను బద్
కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పల్లె ప్రగతి అంటే తెలంగాణకు గర్వకారణం. తెల్లవారుజామునే గ్రామంలో ట్రాక్టర్ తిరిగేది. ఇంటింటి నుంచి చెత్త సేకరించేది. వీధులు శుభ్రంగా ఉండేవి. మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్