అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎ�
మరి అదే వ్యవసాయంలో ఏపీ వెనుకబడింది ఒకే ఒక్కడి కలల విజన్ వలన! ‘29 గ్రామాల వ్యవసాయం’ ఆగిపోయి, మూడు పంటలు పండించి దేశంలో ఇతర రాష్ర్టాలకే గాక, విదేశాలకూ ఎగుమతి చేయగలిగిన ధాన్యం, కూరగాయలు, పండ్ల పంటల్లో ఏపీ వెను�
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలిగించడంతో మొదలైన
తెలంగాణ అనేది కేవలం భౌగోళిక పరిమితి కాదు. అది చరిత్రలో జరిగిన అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజల స్వరూపం. నిజాం నిరంకుశ పాలనలోనూ, జమీందారీ దోపిడీ కాలంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నేల అనుభవించిన వేదన మ�
ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు.
దౌత్యనీతికి అర్థం లేకుండా పోయింది. అంతర్జాతీయ సంబంధాలకు అర్థం మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా ప్రపంచం చాలా వెనుకకు పోయింది.
రాజ్యాధికారం’ అనే మాట ఇప్పుడు తరచుగా వినరావటమే గాక విస్తృతం కూడా అయింది. దళితులకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం, బడుగులకు రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారం అన్న విధాలుగా.
రెండేండ్ల కిందట రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చింది. సీజన్ ముగిసి ఇప్పటికే ఆరు నెలలైనా ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదలలేదు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ మూలకు వెళ్లినా మనకు భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువాళ్లు ఎక్కువగా పని చేస్తూ కనిపిస్తారు. ఐటీ రంగంలో తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉంటే, వ్యాపార రంగంలో గుజరాతీలు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు.
తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �