Revanth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న తెలంగాణ రైజింగ్ విదేశీ యాత్రలో భాగంగా అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం చర్చకు దారితీసింది.
గోడలపై పేర్లు చెరిపేయొచ్చు..ఫైళ్లలో పేర్లు మార్చేయొచ్చు.. పథకాలకు కొత్త పేర్లు పెట్టొచ్చు. కానీ ప్రజల గుండెల్లో ముద్రపడిన చరిత్రను ఏ ప్రభుత్వమూ చెరిపేయలేదు. అలాంటిదే తెలంగాణకు, కేసీఆర్కు ఉన్న చరిత్ర. ప్�
Property Rights | సెక్షన్ 22-A పేరుతో భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంపై హైకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. గెజిట్ లేకుండా రిజిస్ట్రేషన్ నిరాకరించరాదని తీర్పులు చెబుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన ‘చేయూత’ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పదేపదే కొత్త పెన్షన్ల గురించి ఊరించి, ఉరికించడం తప్ప ఇంతవరకు ఒక్క కొత్�
ఈడీ , సీబీఐ దాడుల ద్వారా విపక్షాలను చీల్చి కేంద్రంలో తమ బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు యువత ఉద్యమానికి వణికిపోతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ ఉపన్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన న�
భారతదేశ స్వాతంత్య్రానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాగీ నక్సల్" అనే పదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్స
బీజేపీ పరిస్థితి తెలంగాణలో యథాతథంగానే ఏమీ బాగాలేదు. కానీ మే నెల మొదటి వారంలో బెంగాల్ను గెలవడం ఉన్నట్టుండి కొత్త ఆశలు తెచ్చింది. వెంటనే ఇక్కడ ప్రతీవారం ఏదో కార్యక్రమంతో హడావుడి మొదలుపెట్టారు. వారి దురదృ
బీజేపీ ఏలుబడిలో సాయుధ నక్సల్స్ను అంతమొందించినా ఇంకా దేశంలో మేధో నక్సల్స్ పొంచి ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. ఎనభయ్యో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగ�
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దుమ్ముగూడెం ఇందిర సాగర్, రాజీవ్ సాగర్లను విలీనం చేసి సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి
యుద్ధోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి రోజుల్లో మరో సైనిక కూటమి అవసరమా? అని ఎవరికైనా అనిపిస్తుంది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టంలా మండుతున్నది. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధంలో పీటముడి పడింది. ఇద�
సొంతిల్లు ఒక కుటుంబానికి కేవలం నాలుగు గోడలు కాదు. ఒక అందమైన కల. జీవితకాలం సంపాదనకు ప్రతి రూపం. పిల్లల భవిష్యత్తుకు భరోసా. అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక రక్షణ.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, బోధన తీరు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టనున్నది. విద్యాశాఖ ఏర్పాటు చేసిన అకడమిక్ ప్యానెల్ బృందాలు తరగతి గదుల్లో బోధ
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
‘అమ్మా.. నీవు దేవమార్గాన్ని వదిలి, భూమి మీదికి రావాలి. ఒట్టిపోయిన సాగరాన్ని జలంతో నింపాలి..’అని నాడు భగీరథుడు గంగాదేవిని వేడుకున్నాడు. ఆయన హిమాలయాల్లో చేసిన ఘోర తపస్సుకు కరుణించి గంగ దివి నుంచి భువికి దిగ�