ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించే వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సింది మృధుభాషణం, హూందాతనం. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఇందులో ఏ ఒక్క అర్హతా లేదు. మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అల్లాటప్�
చర్చలోకి పోయే ముందు ఈ ముగ్గురిలో ఎవరేమన్నారో చూద్దాము. సీఎం అన్నది వార్తల్లో యథాతథంగా ఈ విధంగా ఉంది: ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్�
2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్న�
భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే పోటీ, ప్రవేశ, నియామక పరీక్షలకు హాజరవుతుంటారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, రాష్ట్ర పబ్లిక్
విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర వి�
ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్�
తెలంగాణను సమగ్రంగా, సంపూర్ణంగా ఆకలింపు అర్థం చేసుకున్న మేధావులు రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
విశ్వనగరంగా భాసిల్లుతున్న పరిపాలనా ప్రాంగణంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, రాజ్యాంగ పరిమితుల సర్వోన్నత శిఖరాలను ఆవిష్కరిస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనా రంగంలో నూతన దిశానిర్దేశాన్�
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
ఓ జాతీయ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడి కుమారుడు పోక్సో కేసులో బండి భగీరథ్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసు చాలా విచిత్రమైనది. జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితు�
నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులందరికీ తప్పకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొని వచ్చింది.
నీట్ పరీక్ష లీక్ అవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. 2021లో, 2024లోనూ లీక్ అయింది. 2024లో ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతపైన చాలా చర్చ జరిగింది. ఎన్టీఏ నిర్లక్ష్యం, భద్రతా
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేడు ఒక నూతన పోరాటం మొదలైనట్టు అక్కడి పరిస్థితి చూస్తే అర్థవుతున్నది. ఈ పోరాటం కేవలం పాలకులపై మాత్రమే కాదు, పాలకులకు భజన చేస్తూ ప్రజల గొంతును తొక్కిపెడుతున్న ‘గోదీ మీడియా’ వైఖ�