నిరంకుశ, ప్రతీకార రాజకీయానికి పరాకాష్ఠ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటే మహారాష్ట్రలో ఏక్నాథ్షిండేకు లభించినట్లుగా సిసోడియాకు ఢి�
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు బుధవారం రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి.
అంధత్వరహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని అంబేద్కర్నగర్ కమ్యూనిటీ హాల్లో, తల్లాడ మండలం పాతపినపాక రైతువేదికలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం ప్రారంభిం
Sukesh Chandrasekhar | మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముందు �
Delhi CM Arvind Kejriwal | యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడానికి కమిటీని ఏర్పాటుకు చేసేందుకు గుజరాత్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్�
Delhi CM Arvind Kejriwal | బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఆద�
న్యూఢిల్లీ: తాను చిన్నప్పటి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భక్తుడినని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన జీవితం, ఆలోచనల గురించి చాలా సార్లు చదివినట్లు తెలిపారు. బాబా సాహెబ్ సందేశాన్ని ప్రత
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత తీయని ఉగ్రవాదిని తానే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఆయన ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. హాస్పిటళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే స్వీటెస్ట్ టెర్రరిస్టుని
Delhi Gangrape Case | దేశ రాజధానిలో దారుణం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజునే ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి.. చెప్పులదండ వేసి మరి ఘోరంగా అవమానించ�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉంటాయని, సీఎం ఫోటోలను ఆఫీసుల్లో పెట్టనివ్వమని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు జర�
Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ తేలిందని కేజ్రీవాల్ తెలియజేశారు.
Delhi CM Arvind Kejriwal | దేశ రాజధానిలో మళ్లీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం