కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
సముద్రానికి చెలియలికట్ట ఉన్నట్టే.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. దాన్ని మీరినప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు.. భావప్రకటనాస్వేచ్ఛ పేరుతో వెకిలివేషాలు వేయటం ఈ మధ్య పరిపాటిగా మారిం�
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందు�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
వంటింట్లో మరోసారి గ్యాస్ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. సామాన్య, పేద ప్రజలపై మరింత భారం మోపింది. సిలిండర్ ధరను తరచూ పెంచుతుండడంతో పాటు సబ్సిడీకి మంగళం పాడడంతో మోదీ సర్కారుపై మహి�
బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్�
నరేంద్రమోదీ అసమర్థ ప్రధాని అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందంటూ గగ్గోలు పెట్టిన మోదీ పాలనలో రూపాయి విలువ అంతకు మించ
నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్బాట్ను ఏ ప్రశ్న అడిగినా క్ష�
కేంద్ర ఆర్థిక విధానాలపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మండిపడ్డారు. ఆ విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రావటం లేదు.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే నవ్వులపాలు అవుతారు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇష్టారాజ్యంగా
అదానీ అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ప్రజల కోసం ఎ�
దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్' అర్థం కూడా ప్రేమయే కదా?