ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు ఇచ్చింది. ఇందుకు 30 రోజుల సమయం ఇచ్చిన కమిటీ.. ఏప్రిల్ 22లోగా బంగ్లాను �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై �
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
సముద్రానికి చెలియలికట్ట ఉన్నట్టే.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. దాన్ని మీరినప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు.. భావప్రకటనాస్వేచ్ఛ పేరుతో వెకిలివేషాలు వేయటం ఈ మధ్య పరిపాటిగా మారిం�
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందు�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
వంటింట్లో మరోసారి గ్యాస్ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. సామాన్య, పేద ప్రజలపై మరింత భారం మోపింది. సిలిండర్ ధరను తరచూ పెంచుతుండడంతో పాటు సబ్సిడీకి మంగళం పాడడంతో మోదీ సర్కారుపై మహి�
బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్�
నరేంద్రమోదీ అసమర్థ ప్రధాని అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందంటూ గగ్గోలు పెట్టిన మోదీ పాలనలో రూపాయి విలువ అంతకు మించ
నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్బాట్ను ఏ ప్రశ్న అడిగినా క్ష�
కేంద్ర ఆర్థిక విధానాలపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మండిపడ్డారు. ఆ విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రావటం లేదు.