కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన స
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు కొత్త సీట్లు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలకు రెండో వరుసలో స్పీకర్ ఓం బిర్లా సీట్లు
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన �
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికలోకం భగ్గుమన్నది. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.వెయ్యి దాచుకునేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇది ఓ వేతనజీవి ఆవేదన!
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేవిధంగా మోదీ ప్ర భుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దుర్నీతిని మానుకోకపోతే తీవ్రస్థాయిలో