రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం కావా లో ప్రశ్నించకుండా, ప్రధాని మోదీని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా రు.
‘దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా. మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తేస్తాం’- 2021 నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.