రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేవిధంగా మోదీ ప్ర భుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దుర్నీతిని మానుకోకపోతే తీవ్రస్థాయిలో
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం కావా లో ప్రశ్నించకుండా, ప్రధాని మోదీని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా రు.