గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం కావా లో ప్రశ్నించకుండా, ప్రధాని మోదీని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా రు.
‘దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా. మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తేస్తాం’- 2021 నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
ప్రస్తుతం ఉన్న ఎరువుల పంపిణీ వ్యవస్థను చక్కదిద్దలేని కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇటీవల ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ అంటూ ఓ సంచిని తీసుకొచ్చింది. ఆ సంచి అక్కరకు వచ్చిందా అంటే అదీ లేదు.
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు.
Prakash Raj | తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇ�