రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
ప్రస్తుతం ఉన్న ఎరువుల పంపిణీ వ్యవస్థను చక్కదిద్దలేని కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇటీవల ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ అంటూ ఓ సంచిని తీసుకొచ్చింది. ఆ సంచి అక్కరకు వచ్చిందా అంటే అదీ లేదు.
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు.
Prakash Raj | తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇ�
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. నాడు ఆంధ్రాబాబు చంద్రబ�
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం