వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీకి సొంత పార్టీ నేతే ఝలక్ ఇచ్చారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని,
ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం వేదికగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్ర�
‘బీజేపీ-హిందూ-మోదీ’ పట్ల వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో చేస్తున్న సూచనగా దయచేసి దీన్ని చదవండి, చదివించండి, వినిపించండి!
తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు.
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
లండన్: రెండవ క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. క్వీన్ తన విధులను ఎంతో గౌరవంగా నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె మంచితనం, ఆమె హాస్యాన్ని కూడా ప్రపంచ దేశ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�