తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు.
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
లండన్: రెండవ క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. క్వీన్ తన విధులను ఎంతో గౌరవంగా నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె మంచితనం, ఆమె హాస్యాన్ని కూడా ప్రపంచ దేశ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�
పక్కరాష్ట్రం ఏపీలో అన్నదాతలు లబోదిబో మంటున్నరు.. ప్రాణం పోయినా తెలంగాణలో మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తుండు బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను మంత్రి వే
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.