మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
ఇయ్యాల ప్రధాన మంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకుల�
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
రాష్ట్రంలోని బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక త
కేంద్ర, రాష్ర్టాల మధ్య సఖ్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, కానీ మోదీ తీరుతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ల
బీహార్లో మంగళవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటముల సమీకరణాలూ మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు.
1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం..
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకడంలో, గప్పాలు కొట్టుకోవడంలో ప్రధాని మోదీది అందెవేసిన చెయ్యి. ఇది వినండీ.. ఇది కనండీ.. అంటూ దానికి మోదీ అనుయాయలు, బీజేపీ నేతలు చేసే హడావుడి అంతాఇంతా కాదు!
ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్ ప్రశంసించారు. మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ గురువారం ట్వీట్ చేశారు.