కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
నాడు భారతదేశాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుం టే.. నేడు గుజరాత్ కంపెనీ ఇండియా దోచుకుంటున్నదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. హైదరాబాద్ గడ్డ మీద బీజేపీ
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు
తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తమ దగ్గర పన్నులు తీసుకొని.. ఇతర రాష్ర్టాలకు ఎందుకు పంచుతున్నారని నిలదీస్తున్నది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రక�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి బీజేపీ నాయకులు ఇప్పించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్త�