ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా
వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని బీరాలు పలుకుతున్న తెలంగాణ బీజేపీ నేతల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారు. ఆయన ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తనను కలిసే అవకాశం దక్కని కార్పొరేటర్లను ఢిల్లీ పిలిపిం�
బుల్డోజర్ కూల్చివేతకు, విధ్వంసానికి ప్రతీక. కానీ నేడు బుల్డోజర్ సుపరిపాలనకు ప్రతీకగా బీజేపీ పాలకులు చూపుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న కొందరిని ముద్దాయిలుగా చూపి, వారి ఇండ్లను నేల మట్టం
రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు �
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
అదానీ కోసం మోదీ రాయబార ఫలితం గొటబయపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడించిన ఫెర్డినాండో అందుకే అదానీకి ప్రాజెక్టు కట్టబెట్టినట్టు పార్లమెంటరీ కమిటీ ముందు వాంగ్మూలం ఆరోపణలు చేసిన మూడు రోజుల్లోన�
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి
ఉత్తరప్రదేశ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో