రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు �
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
అదానీ కోసం మోదీ రాయబార ఫలితం గొటబయపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడించిన ఫెర్డినాండో అందుకే అదానీకి ప్రాజెక్టు కట్టబెట్టినట్టు పార్లమెంటరీ కమిటీ ముందు వాంగ్మూలం ఆరోపణలు చేసిన మూడు రోజుల్లోన�
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి
ఉత్తరప్రదేశ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ కిందామీదా అవుతుంది. రైతుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి వారి మద్దతు కూడగట్టేంద�
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద�
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆయనకు మాటలు తప్ప, పనులు చేతకాదని ఎద్దేవా చేశారు.