రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ కిందామీదా అవుతుంది. రైతుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి వారి మద్దతు కూడగట్టేంద�
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద�
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆయనకు మాటలు తప్ప, పనులు చేతకాదని ఎద్దేవా చేశారు.
టోక్యో: క్వాడ్ దేశాలు ఇవాళ క్వాడ్ ఫెలోషిప్ను ప్రకటించాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ఈ ప్రక�
భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాముల
బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
వంటగ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.50 పెంచడంపై మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అచ్చేదిన్ మళ్లీ వచ్చాయి.. తీసుకొచ్చిన కేంద్రానికి అభినందనలు అంటూ చురకలంటించారు.
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఖలీల్వాడి, మే 7: మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకొంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్