మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రంగం ‘రుణాలు’. మన్మోహన్ హయాం కన్నా అనేక రెట్లు అప్పులు పెరిగాయి. ఇవి ఏటా పెరుగుతున్నవి. రుణగ్రస్థ భారత్గా దేశం మిగిలిపోయింది. ఈ అప్పుల వల్�
ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సం�
ఉక్రెయిన్లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్యమే సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు నానా కష్టాలు పడి భారత్కు తిరిగొస్తున్న పిల్లలు పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల ఫొటోలు మండిపడుతున్న యుద్ధబాధి
ఉత్తరాది రాజకీయాల్లో విస్తృత చర్చ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ సృష్టిస్తున్నాయి. ‘దేశ్కీ నేత కేసీ�
పెట్రో ధరల మోత మోగనున్నది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వినియోగదారులపై భారం పడే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు సమీపించింది. రష్యా-ఉక్రెయిన్
కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో నాలుగో రోజూ బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తరగతి గదుల్లో హిజాబ్ను ధరించడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల తరపున న్యాయవాది రవివర్మ
బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం మరో ఉత్తర కొరియాగా మారుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. ప్రధానిగా మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్�
నిరంకుశ పోకడ, సంకుచిత మనస్తత్వం గల మోదీ దేశ ప్రధాని పదవికి తగిన వ్యక్తి కాడు. సువిశాల భారత్ వివిధ మతాలు,జాతులు, సంస్కృతుల సమాహారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతున్న దేశానికి ఇంద్�
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున మన ప్రధానమంత్రి ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ