న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మా వడ్లు కొనాలి’అని తెలంగాణ రైతులు పది రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదు. సమస్యలపై రైతులతో మాట్లాడాలన్న సోయి లేదు. అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్న మాటలు యాది లేవు. మద�
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్�
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రంగం ‘రుణాలు’. మన్మోహన్ హయాం కన్నా అనేక రెట్లు అప్పులు పెరిగాయి. ఇవి ఏటా పెరుగుతున్నవి. రుణగ్రస్థ భారత్గా దేశం మిగిలిపోయింది. ఈ అప్పుల వల్�
ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సం�
ఉక్రెయిన్లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్యమే సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు నానా కష్టాలు పడి భారత్కు తిరిగొస్తున్న పిల్లలు పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల ఫొటోలు మండిపడుతున్న యుద్ధబాధి
ఉత్తరాది రాజకీయాల్లో విస్తృత చర్చ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ సృష్టిస్తున్నాయి. ‘దేశ్కీ నేత కేసీ�