న్యూఢిల్లీ: కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిప�
మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
హైదరాబాద్: రాష్ట్రాల విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం దారుణమని, రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదని సీపీఎం �
భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీని విమర్శించినందుకు గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లటం, జైలు పాలు చేయటం, ఆ కేసులో బెయిల్ రాగానే, మళ్లీ మరో కేసు బనాయించి జైలు నుంచి బయటక�
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్రీడలను ప్రారంభించగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో �
నిరర్థక ఆస్తిలా కేంద్ర సర్కారు! 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి.. ఎల్పీజీ ధర ప్రపంచంలో నంబర్వన్ కేంద్రానికి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలం�
వానకాలానికి 24.45లక్షల టన్నులు కేంద్రానికి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి అవసరమైన ఎరువుల సరఫరాలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని, ఇది రైతుల అభివృద్ధికి ఏమ�
ఎన్నికల సమయాల్లో వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకొనే బీజేపీ ఎత్తుగడలను ఓటర్లు కనిపెట్టారా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మా వడ్లు కొనాలి’అని తెలంగాణ రైతులు పది రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదు. సమస్యలపై రైతులతో మాట్లాడాలన్న సోయి లేదు. అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్న మాటలు యాది లేవు. మద�