సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన ప్రధానమంత్రే, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంలో నరేంద్రమోదీ ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో ఇంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ.. ఇద్దరిపైనే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇ�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కశ్మీర్, కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా మారిపోతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మాఫియా మళ్లీ చెలరేగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో �
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నల్లజెండాలతో బైక్ర్యాలీలు, ప్రధాని శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం నిరసనల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న శ్రేణులు తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాప�
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 9: పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పెద�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, ఫిబ్రవరి 9: ఉద్యమకారులను, యావత్తు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మా ట్లాడిన ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, వెంటనే తెలంగాణ ప్రజలకు మోదీ క్షే�
దేవరకొండ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర�
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని వ్యాఖ్యలు రాజ్యసభ సాక్షిగా అసంబద్ధ మాటలు.. మోదీ తీరుపై తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదం
సమతామూర్తికి మోదీకి సంబంధం ఏమిటి?జీయర్స్వామి చాలా కష్టపడి ఏర్పాటు చేశారుమోదీ కడుతున్నట్టు తప్పుడు ప్రచారమా?బీజేపీ సోషల్మీడియా బండారం బైటపెడ్తంనిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్హైదరాబాద్, ఫిబ�
కేంద్రంలోని 15 లక్షల ఖాళీలను నింపమను జీవో 317 రద్దు అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదు ఫేక్ వాట్సాప్ వర్సిటీ ద్వారా తప్పుడు ప్రచారాలు త్వరలో 70 వేల ఉద్యోగాలను భర్తీచేస�