కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో నాలుగో రోజూ బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తరగతి గదుల్లో హిజాబ్ను ధరించడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల తరపున న్యాయవాది రవివర్మ
బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం మరో ఉత్తర కొరియాగా మారుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. ప్రధానిగా మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్�
నిరంకుశ పోకడ, సంకుచిత మనస్తత్వం గల మోదీ దేశ ప్రధాని పదవికి తగిన వ్యక్తి కాడు. సువిశాల భారత్ వివిధ మతాలు,జాతులు, సంస్కృతుల సమాహారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతున్న దేశానికి ఇంద్�
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున మన ప్రధానమంత్రి ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ
సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన ప్రధానమంత్రే, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంలో నరేంద్రమోదీ ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో ఇంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ.. ఇద్దరిపైనే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇ�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కశ్మీర్, కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా మారిపోతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మాఫియా మళ్లీ చెలరేగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో �
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నల్లజెండాలతో బైక్ర్యాలీలు, ప్రధాని శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం నిరసనల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న శ్రేణులు తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాప�
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 9: పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పెద�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, ఫిబ్రవరి 9: ఉద్యమకారులను, యావత్తు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మా ట్లాడిన ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, వెంటనే తెలంగాణ ప్రజలకు మోదీ క్షే�
దేవరకొండ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర�