కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక వైఖరి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలుకావచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మం�
ప్రధాని మోదీని గద్దె దించే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని, ఈ తరుణంలో దేశానికి కొత్త పార్టీ అవసరమని, అది కేసీ�
విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ.
హైదరాబాద్ : దేశంలో నిరంకుశ పాలన చేపడుతున్న ప్రధాని మోదీని గద్దె దించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. కేసీఆర్ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పా�
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన
అరెస్టు చేసిన ఆర్మీ అభ్యర్థులను విడుదల చేయాలి భవిష్యత్తు ఆర్మీ రిక్రూట్మెంట్లో వారికి అనుమతివ్వాలి రాష్ట్రపతికి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ విజ్ఞప్తి మోదీ దేశభక్తుడైతే అగ్నిపథ్ తెచ్చేవార
కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ర్టాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీతో సహా 63 మందికి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది