10.07.2017
భారతదేశాన్ని పరివర్తన చెందింపజేసే చోదక శక్తులు రాష్ర్టాలే.. పరిపాలన ప్రక్రియలో ప్రాథమ్య నిర్దేశానికి, దానిని సాధించడానికి ఎంతో ప్రాధాన్యమున్నది. సమస్యలకు, సవాళ్లకు ఉత్తమ పరిష్కారాలను అందించగల రాష్ర్టాల అనుభవాల నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది. సవాళ్లను అధిగమించడానికి అగ్రగామి రాష్ర్టాల ప్రభుత్వాల దగ్గర సమిష్టి దార్శనికత ఉంటుంది. – – న్యూఢిల్లీలో ప్రధాని మోదీ