అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించబోమని, కూల్చిన నిరుపేదల ఇళ్లను తిరిగి కట్టించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్(మున్సిపాలిటీ)కు చెందిన
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�
తాను కాంగ్రెస్ కార్యకర్తనని, వికలాంగుడైన తాను ఇందిరమ్మ ఇంటి మంజూరుకు అర్హుడను అయినప్పటికీ తనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాక తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ�
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా 20 మార్కులను ఆ విద్యా�
Chennur BRSV | రాష్ట్ర బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెన్నూర్ బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు నాయబ్ ఖాన్ ఆరోపించారు.
MRPS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ ఆరోపించారు.
MLA Dhanpal Suryanarayana | బీసీలను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడ�
ఈబీసీ రిజర్వేషన్లతో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని బీసీలకు అన్యాయం చేశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారామ్ యాదవ్ విమర్శించారు. కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు కల్ప�
రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏండ్లుగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి రెగ్యులరైన 3,750 మంది అధ్యాపకులకు ప్రస్తుత బదిలీల్లో తీరని అన్యాయం జరుగుతున్నది.
Chandra Babu | ఏపీలో ఐదేండ్ల వైసీపీ జగన్(YS Jagan) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు.