న్యాయం కోసం మళ్లీ ఎదురొడ్డి పోరాడుతానని బిల్కిస్ బానో పేర్కొన్నారు. తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్లోని బీజేపీ సర్కారు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె సు
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�
ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు �
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
న్యూఢిల్లీ: జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని, సహజ మైత్రిని పునరుద్ధరించామని బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండేతో కలిసి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ కేంద్�
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తమ దగ్గర పన్నులు తీసుకొని.. ఇతర రాష్ర్టాలకు ఎందుకు పంచుతున్నారని నిలదీస్తున్నది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రక�
రేపట్నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. రెండు రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఉంటున్నారు. మూడో తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటానికీ సిద్ధమవుతున్నారు. అంత�
ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�