ఆదిలాబాద్ : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న రవాణా శాఖ కార్యాలయ భవనానిక�
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ టీకాల కేటాయింపులో కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.