Chandra Babu | ఏపీలో ఐదేండ్ల వైసీపీ జగన్(YS Jagan) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు.
Minister Sitakka | మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి ఆర్థిక స్వేచ్ఛా ఎంతో అవసరమని గిరిజన, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
MLA Sabhita Indrareddy | కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
Minister Satyavati Rathode | కేంద్రం అవలంభిస్తున్న వైఖరి వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) ఆరోపించారు.
మన దేశ ఇంధన అవసరాల్లో 55 శాతం బొగ్గు రంగం ద్వారా తీర్చబడుతున్నాయి. భారతదేశ పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై ఆధారపడి ఉన్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 75 శాతం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే వస�
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని ఒక హామీనీ ప్రస్తావించలేదు. బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినా అందులో ఒక్కటి కూడా తెలంగాణ
కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి బడ్జెట్లో కేంద్ర సర్కారు మరోసారి మొండిచెయ్యి చూపింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లు
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.