తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శ�
Cherian Philip | మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా ఓదెలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక వివేకానంద వి
ఒకప్పటికంటే ఇప్పుడు ప్రజల్లో ఆర్గానిక్, సస్టెయినబుల్ వస్తువులపై ఆసక్తి పెరిగింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడుకుందామని వస్తున్న నినాదాలు జనాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులను అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్న
Cops Thrash 18 Accused In Public | హింసాత్మక ఘర్షణకు సంబంధించి 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణ జరిగిన ప్రాంతానికి వారిని తీసుకెళ్లారు. నేర దృశ్య పునఃసృష్టిలో భాగంగా ఆ నిందితులను చితక బాదారు. ఈ మేరకు బహిరంగంగ
వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం �
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది.
మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీహెచ�
TDP leader Pattabhiram | ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగించాలని నాడు పార్లమెంట్ కమిటీలో సంతకాలు చేసిన వైసీపీ సభ్యులు నేడు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ సర్కారును ఎండగట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపు�
నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.