ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపేందుకు మంత్రి రామన్న శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం పర్యటించిన రాష్ట్ర పురపాల�
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని నాగపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘మా ఊరిలో బీజేపీ పార్టీ లేదు.. ఒకరిద్దరు మీరిచ్చే డబ్బులకు కక్కుర్తి పడేవాళ్లు మాత్రమే ఉన్నారు’ అని అడ్డుప�
శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవ
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్�
మహిళ మెడలో గొలుసు అపహరించుక పోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్కు చెందిన మేకల
జమ్మికుంట గడ్డపై మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రభంజనం సృష్టించింది. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, ప్రదర్శనల నడుమ వేలాది మంది తరలిరాగా, మధ్యాహ్నం వరకే సభా స్థలి డిగ్రీ, పీజీ కాలేజీ మైదానం క�
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్