బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ఇచ్చిన సమాధానాల వార్తలు గత వారాంతంలో వెలువడ్డాయి. నాయకుల గురించి, వారి శక్తి సామర్థ్యాల గుర
భీమిని మండలం మామిడిపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. పనులన్నీ వదులుకొని బావులు, వాగుల వెంట పరుగులు తీయాల్సి వస్తున్నది. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ ఉండగా, కొన్నిచోట్ల�
కులగణ సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు.
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అమలు చేస్తున్న తీరుపై జనాగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈనెల 26వ తేదీ నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పిన సర్కారు.. మండలానికి ఒక్క గ్రా�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వారి నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం తెచ్చిన
‘ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు.. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలి’ అని ఆంగ్ల రచయిత అలెన్మూర్ చెప్తే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి భయపడాలని ప్రజలను హెచ్చరిస్తున్న వైఖరి ద�
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.
పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు అనేక పథకాలను తెచ్చి, దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు చేసింది. స్వరాష్ట్రంలోనైనా అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుప
క్రిస్మస్ వేడుకలపై సైబర్ నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు పథకం రచించారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తున్నది.
చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వ్యవహరిస్తున్న తీరును ప్రజానీకం చీదరించుకుంటున్నది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సమస్యలు పట్టించుకోకపోవడంతో ఆయనపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ఏ �
Rs 2,000 Notes | చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర రూ.2వేల నోట్లు (Rs 2,000 Notes) తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది.