అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వే రిపోర్టును ప్రజాబాహుళ్యంలో ఉంచకూడదని స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పిటిషన్దారులైన ఇరు వర్గాలకు (హిందూ, ముస్లిం వర్గాలు) ఈ రిపోర్టును అందజేయాలని సూచి�
MP woman dragged, kicked | శిశువుకు పాల కోసం క్యాంటీన్కు వెళ్లిన మహిళను కొందరు వ్యక్తులు ఈడ్చి కొట్టారు. (MP woman dragged, kicked) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దారుణం జరిగింది.
తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ను గాలికివదిలేసి తమ సొంత రాజకీయ మనుగడ కోసం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
మోదీ జీ! నేను, తల్లి భరతమాత 29వ బిడ్డ తెలంగాణను. నీ తల్లి గుజరాత్కు చిన్న చెల్లెను. నీకు చిన్నమ్మను. బాగున్నావా కొడుకా? నా అక్క కొడుకు చాయ్వాలా ప్రధానయ్యిండని తెలిసి చాలా సంబురపడ్డ బిడ్డ. చిన్ననాటి నుంచి కష
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో సర్క్యూలేట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అ�
కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు.
‘అక్షర గోల్డ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ కంపెనీ స్థాపించి, అమాయక ప్రజల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి పరారైన వైట్కాలర్ నేరస్తుడు పూరి కిరణ్ను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు
కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో