అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ఖమ్మంలో మొదటి భారీ బహిరంగ సభ.. ఉదయం నుంచే అంతటా ఉత్కంఠ.. అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారు? ఉజ్వల భారత్ కోసం ఏం చేయబోతున్నారు? ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు? అనే ద�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి భారీ సంఖ్యలో జనసమీకరణ చ
ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెల
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
ఆంగ్ల నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 31 రోజున అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు కేక్లు కట్చేసి చేసి ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు తినిపించుకుని విందు �
తెలంగాణ కళాభారతిలో 8వ రోజు పుస్తకాల పండుగ సాహిత్య పరిమలాలను వెదజల్లింది. పలువురు రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలతో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ వేదిక ప్రణమిల్లింది. మధ్నాహ్యం 2 నుంచి రాత్రి 8:30 గంటల వ
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి�
ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను చేయించాలని వైద్యసిబ్బందిని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిరమల్ ఫార�
ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి ద�
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పుస్తక జాతరకు సాహితీ ప్రియులు, రచయితలు, చిన్నారులు సహా జనం పోటెత్తారు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�