దాదాపు ప్రతి సెలబ్రిటీకి సోషల్ మీడియాలో ట్రోలర్స్ బెడద తప్పడం లేదు. తారల పబ్లిక్ లైఫ్లో ఏ సందర్భం దొరుకుతుందా..దాన్ని విమర్శిద్దామా అన్నట్లు ట్రోలర్స్ వేచి చూస్తుంటారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనె.. చివరకు పాల ప్యాకెట్ రేట్లు కూడా పెంచి ప్రజల ఉసురు పోసుకొంటున్నారని మండిపడుతున్నారు
పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరా
పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వె�
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం
ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�
మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిన�
బెంగాల్కు సంబంధించి ‘దీదీ ఆప్కే పార్టీకే చాలీస్ ఎమ్మెల్యే మేరే టచ్మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్
నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్
ఔటర్ రింగు రోడ్ హెల్ప్లైన్ నంబరు మార్చినట్లు హెచ్జీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓఆర్ఆర్పై ఏదై నా అత్యవసర సమయంలో సహాయం కోసం ఇంతకుముందు ఉన్న 1066, 105910 స్థానంలో 14449 నంబరును ఏర్పాటు చేసినట్లు సూచించింది.
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి రాజగోపాల్రెడ్డి దగా చేశాడని ఆ పార్టీ క్యాడర్... రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయాడని సాధారణ జనం.. అనవసరంగా ఉపఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా అన�
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ