మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గులాబీ శ్రేణులు పటాక
సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి... రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మును
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మహారాష్ట్రలోనూ తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ మాడల్ పథకాలు దేశమంతటా వస్తాయనే ఆక�
దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవ
అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదల�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ
తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు 60 నుంచి 70 కిలోమీటర్ల లోపలా కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర పథకాలపై పొరుగు రాష్ర్టాల ప్రజలు ఏమనుకుంటున్నారు? సీఎం కేసీ�
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర �
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ