Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
లండన్: రెండవ క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. క్వీన్ తన విధులను ఎంతో గౌరవంగా నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె మంచితనం, ఆమె హాస్యాన్ని కూడా ప్రపంచ దేశ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�
పక్కరాష్ట్రం ఏపీలో అన్నదాతలు లబోదిబో మంటున్నరు.. ప్రాణం పోయినా తెలంగాణలో మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తుండు బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను మంత్రి వే
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
ఇయ్యాల ప్రధాన మంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకుల�
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
రాష్ట్రంలోని బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక త