ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
దేశ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ వద్ద సమాధానం లేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవాచేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీయేతర రాష్ర్
మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
నాడు భారతదేశాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుం టే.. నేడు గుజరాత్ కంపెనీ ఇండియా దోచుకుంటున్నదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. హైదరాబాద్ గడ్డ మీద బీజేపీ