తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకడంలో, గప్పాలు కొట్టుకోవడంలో ప్రధాని మోదీది అందెవేసిన చెయ్యి. ఇది వినండీ.. ఇది కనండీ.. అంటూ దానికి మోదీ అనుయాయలు, బీజేపీ నేతలు చేసే హడావుడి అంతాఇంతా కాదు!
ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్ ప్రశంసించారు. మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ గురువారం ట్వీట్ చేశారు.
ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
దేశ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ వద్ద సమాధానం లేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవాచేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీయేతర రాష్ర్
మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�