Gautam Gambhir : భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు. ఆ ఆలయంలోని సిద్ది వినాయక గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గంభీర్తో ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కుటుంబంతో కలిసి ఆలయానికి చేరుకున్న గంభీర్కు అధికారులు సాధర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారితో పూజలు చేయించి, వేదమంత్రాలతో ఆశీర్వదించారు. గంభీర్ కుటుంబం సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Head coach of the Indian cricket team, Gautam Gambhir, along with his family, offered prayers at the Shree Siddhivinayak Ganapati Temple in Mumbai. pic.twitter.com/UCWVI5cCJi
— ANI (@ANI) March 4, 2026