2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్ను నియమించుకుంది.
బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒత్తిడిని చిత్తుచేస్తూ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ ఎందుకు వదిలేయాల్సి వచ
ఈ ఏడాది స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వబోయే క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్లో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా.. నవంబర్-డిసెంబర్�
భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో పలువురు కోచ్లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అ�
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సైతం మన్మోహన్కు నివాళులర్పించింది.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్మాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ఇండియా సిరీస్లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో కంగారూలపై భారీ తేడాతో గెలిచి జోరుమీదున్న భారత క్రికెట్ జట్టు శనివారం నుంచి ప్రైమినిస్టర్ లెవన్తో రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్కు సిద్ధమైంది.
Indian Cricket team : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్.. భారత క్రికెట్ బృందానికి విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని క్యాన్బెరాలో రోహిత్ సేన నేతృత్వంలోని భారత బృందం ప్రధాని ఆల్బనీస్ను కలిసింది. జట
ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై అపజయమే లేకుండా దూసుకు పోతున్న భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి మరో అగ్రశ్రేణి జట్టుతో టెస్టు సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామ�
Musheer Khan: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్కు రోడ్డు ప్రమాదం అయ్యింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ యాక్సిడెంట్లో అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి లక్నోక�
సుమారు ఆరు నెలల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్కు సిద్ధమైంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా గురువారం నుంచి చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా త