రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 74 ఆధారంగా పారా క్రీడాకారులకు 2 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని జాతీయ పారా క్రీడాకారుడు, వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధీరావత్ మహేశ్నాయక్ డి�
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.
ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట�
భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్.. తన పదవిలో మరో ఏడాదిపాటు కొనసాగనున్నాడు. 2023 జులై నుంచి సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్న అతడి పదవీకాలాన్ని 2027 దా�
Gautam Gambhir | భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు.
భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అం�
బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటించే అవకాశముంది. సెప్టెంబర్లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆతిథ్యమిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొం�
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ విదేశాంగ విధానం మారాలని, పాకిస్థాన్పైన మొదట దృష్టి సారించాలని ఆయన ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల�
భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ వేటను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025’తో ‘డ్రీమ్ 11’ సంస్థ అర్�
2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్ను నియమించుకుంది.
బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒత్తిడిని చిత్తుచేస్తూ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ ఎందుకు వదిలేయాల్సి వచ