Gautam Gambhir | భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు.
భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అం�
బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటించే అవకాశముంది. సెప్టెంబర్లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆతిథ్యమిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొం�
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ విదేశాంగ విధానం మారాలని, పాకిస్థాన్పైన మొదట దృష్టి సారించాలని ఆయన ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల�
భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ వేటను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025’తో ‘డ్రీమ్ 11’ సంస్థ అర్�
2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్ను నియమించుకుంది.
బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒత్తిడిని చిత్తుచేస్తూ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ ఎందుకు వదిలేయాల్సి వచ
ఈ ఏడాది స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వబోయే క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్లో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా.. నవంబర్-డిసెంబర్�
భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో పలువురు కోచ్లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అ�
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సైతం మన్మోహన్కు నివాళులర్పించింది.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్మాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ఇండియా సిరీస్లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది.