భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
Rohit Sharma | గత కొన్ని రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోహిత్.. ఆదివారం తుదిశ్వాస విడిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్తో పాటు లెగ్ స్పిన్నర్ అయిన రోహిత్..
Hardik Pandya | ఇషాన్, అయ్యర్ల కాంట్రాక్టులను తొలగించిన బీసీసీఐ.. పాండ్యాకు మాత్రం గ్రేడ్ ‘ఏ’ కేటగిరీ ఇచ్చింది. ఇది కచ్చితంగా ఆ ఇద్దరు క్రికెటర్ల మీద వివక్ష అని, బీసీసీఐ ఆదేశాలు అందరు ఆటగాళ్లకు వర్తించవా..? అంటూ �
BCCI | దేశవాళీలో రంజీలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను భారీగా పెంచనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్లాన్ పూర్తిస్థాయిలో �
Shreyas Iyer - Ishan Kishan | శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వాటిని కోల్పోయారు. ఒక్క సెంట్రల్
IND vs ENG | విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకున్నా అంతగా అనుభవం లేని ఆటగాళ్లతోనే భారత్.. బజ్బాల్ను ఓడించింది. నాలుగో టెస్టులో గెలిచిన తర్వాత
BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది.
Dattajirao Gaekwad: 1952 నుంచి 1961 దాకా భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించిఉన్న సారథిగా ఘనత సొంతం చేసుకున్నారు.
Mohammed Shami: గతేడాది వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్ వరుస విజయాల వెనుక ఐసీసీ హస్తం ఉన్నదని, ఐసీసీ వాళ్లకు ప్రత్యేక బంతులను కేటాయించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
IND vs ENG 2nd Test: స్వదేశంలో ఇంగ్లండ్తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపికచేశారు.