Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫ్రాంచైజీ కో ఓనర్ అయ్యాడు. గ్లోబల్ చెస్ లీగ్లో అతడు ‘అమెరికన్ గాంబిట్స్' ఫ్రాంచైజీలో సహ యజమానిగా పెట్టుబడులు పెట్టాడు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టీ20 ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. 13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియాకు ‘ఢిల్�
భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
Rohit Sharma | గత కొన్ని రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోహిత్.. ఆదివారం తుదిశ్వాస విడిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్తో పాటు లెగ్ స్పిన్నర్ అయిన రోహిత్..
Hardik Pandya | ఇషాన్, అయ్యర్ల కాంట్రాక్టులను తొలగించిన బీసీసీఐ.. పాండ్యాకు మాత్రం గ్రేడ్ ‘ఏ’ కేటగిరీ ఇచ్చింది. ఇది కచ్చితంగా ఆ ఇద్దరు క్రికెటర్ల మీద వివక్ష అని, బీసీసీఐ ఆదేశాలు అందరు ఆటగాళ్లకు వర్తించవా..? అంటూ �
BCCI | దేశవాళీలో రంజీలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను భారీగా పెంచనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్లాన్ పూర్తిస్థాయిలో �
Shreyas Iyer - Ishan Kishan | శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వాటిని కోల్పోయారు. ఒక్క సెంట్రల్
IND vs ENG | విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకున్నా అంతగా అనుభవం లేని ఆటగాళ్లతోనే భారత్.. బజ్బాల్ను ఓడించింది. నాలుగో టెస్టులో గెలిచిన తర్వాత
BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది.