IND Vs SA | కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయానికి భారత జట్టు సందర్శించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జగన్నాథుడిని దర్శించుక�
Harbhajan Singh : సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు తమ విలువేంటో బ్యాట్తోనే చెబుతున్నారు. అయినా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027)బెర్తుపై మాత్రం సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రిక
Ravi Shastri : స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) తదనంతర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి వి�
Rohit-Gambhir | రాంచీలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సీరియర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. విరాట్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ హా�
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డే సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం రాంచీ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. సొంతగడ్డపై సఫారీల చేతిలో టెస్టుల్లో వైట్వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా..వన్�
స్వదేశంలో రెండు వైట్వాష్లను ఎదుర్కుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ విషయంలో బీసీసీఐ తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవాలని అనుకోవడం లేదు.
Sunil Gavaskar | భారత టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గతేడాది న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసిన విషం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో వైట్వాష్కు గురైంది. ఈ క్రమంలో టీ�
అద్భుతాలేమీ జరుగలేదు! సొంతగడ్డపై 13 నెలల వ్యవధిలో రెండో వైట్వాష్ను తప్పించుకోవాలని చూసిన భారత ప్రయత్నాలేవీ ఫలించలేదు. రికార్డు ఛేదన (549)లో మరోసారి పేలవమైన బ్యాటింగ్తో టీమ్ఇండియా తమ టెస్టు క్రికెట్ చ�
Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా �
స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్కోచ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
Team India : టర్నింగ్ పిచ్, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, మరోవైపు బెడిసికొడుతున్న కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ప్రయోగాలు.. ఇలా మొదటి టెస్టులో పరాజయానికి కారణాలు అనేకం. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ టీమ్ను ప్రయోగశాలగా మా�
Ganguly | తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్ పిచ్పై పెద్ద దుమారమే రేగింది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా రిటైర్�