Cheteshwar Pujara | భారత జట్టు సీనియర్ బ్యాట్స్మెన్ ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్కు ఆదివారం వీడ్కోలు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు.
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా మహేంద్రసింగ్ ధోనీ అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో టీమ్ఇండియా మిశ్రమ ఫలితాలు సాధిస్తుందని, ధ�
Dhoni - Gambhir : భారత మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇద్దరూ ఇద్దరే. వీళ్లకు ఒకరంటే ఒకరికి పడదని మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పులా ఉంటున్నఈ ఇద్దరూ ఈమధ్యే ఒక వేడుకలో �
ఇంగ్లండ్తో సిరీస్లో బంతితో పాటు బ్యాట్తోనూ అంచనాలకు మించి రాణించిన టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ భారత హెడ్కోచ్ గౌతం గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని అన్నాడు.
WTC : ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా గిల్ సేనపై నాలుగు పాయింట్లు కోత పడేది. కానీ, హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మాత్రం 'తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరించడంతో భారత్ కోతను తప్పించుకోగలిగింది.
Gautam Gambhir: ఓవల్లో ఎమోషన్స్ ఆపుకోలేకపోయాడు గంభీర్. ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్లో ఇండియా విక్టరీ కొట్టగానే.. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కోచ్ గంభీర్ ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేశాడు. ఎగిరేసి మోర్కల్ను హత్తుకున్�
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వార్తలకెక్కాడు. ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన ఐదో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో బుమ్రాను విడుదల చేశారు. తాజాగా వచ్చే నెలలో మొదలుకానున్న ఆసియా
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ హాట్హాట్గా సాగుతున్నది. ఇరు జట్ల ప్లేయర్లు ఇప్పటికే నువ్వెంత అంటే నువ్వెంత అన్న తరహాలో మాటల తూటాలతో రెచ్చిపోతుంటే తాజాగా మరో వివాదం సిరీస్�
క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని, దేశం తరఫున ఆడేందుకు వచ్చారని టీమ్ఇండియా చీఫ్కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబసభ్యులు కలిసుండటంపై బీసీసీఐ న�
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
Gautam Gambhir: ఇంగ్లండ్తో ఆడే అయిదు టెస్టుల సిరీస్లో కేవలం మొదటి మూడు టెస్టులకు మాత్రమే బుమ్రాను ఎంపిక చేశారు. ప్రస్తుతం తొలి టెస్టు ఓడిన నేపథ్యంలో.. ఆ ప్లాన్లో ఎటువంటి మార్పు చేసేది లేదని ప్రధాన కోచ్