Gautam Gambhir | భారత టెస్టు జట్టు (India's Test Cricket Team) కష్టాల్లో ఉందన్న వాదనను హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) తోసిపుచ్చారు. ఇటీవల ఎదురైన పరాజయాలను పతనంగా చూడవద్దని అన్నారు. జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని స్పష్�
VVS Laxman : తాత్కాలిక కోచ్గా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్షుడిగా విజయంతమైన వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)కు మరో కీలక పదవి దక్కనుంది. భారత పురుషుల జట్టు హెడ్కోచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్న లక్ష్మణ్ బీసీసీఐలో పాగ
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్టును ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు వారి కర్తవ్యాన్ని గుర్తుచే�
Laxman - Gambhir : వారం క్రితం చేజారిన నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది టీమిండియా. అలాఅనీ ఈ క్రెడిట్ అంతా హెడ్కోచ్ గౌతం గంభీర్ది కాదు. అప్పుడప్పుడు టీ20 జట్టుకు కోచ్గా వ్యవహరించే వీవీఎస్ లక్ష్మణ్ది.
Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్లో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు.
భారత క్రికెట్ జట్టులో మరో కలవరం. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలో చూసిన డ్రామాను మించి ఇప్పుడు ఇంగ్లండ్లో రచ్చ నడుస్తోంది.
Ryan ten Doeschate : వరసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్. సహాయక కోచ్ రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate) తన బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు.
BCCI : బ్రిస్ట్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్గా తీసుకుంది.
Jay Shah : పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు నెలకొన్న నాటకీయ పరిణామాలపై ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా (Jay Shah) నోరు మెదిపాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చా
ఆన్ఫీల్డ్తో పాటు ఆఫ్ఫీల్డ్లోనూ సీరియస్గా కనిపించే టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్పై తన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. గంభీర్ను ‘కోచ్ సాహెబ్' అని సంభోదిస్తూ..‘మీ మోముప�
Gautam Gambhir : మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్ చేజారిన బాధను మరిపించే విజయంతో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)సేన ట్రోఫీని కొల్లగొట్టింది. ఈ విజయంలో ఆటగాళ్ల కష్టంతో పాటు ప్రధాన కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) పాత్ర కూడా ఎనలేనిద
Gautam Gambhir : టీ20 వరల్డ్కప్లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్పరెన్స్లో గంభీర్ మాట్లాడు. వరల్డ్కప్ను ఇద్దరు మాజీ క్రికెటర్లకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. రాహుల్ ద్రావిడ్,
Gautam Gambhir | భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు.